Bayyaram Pedda Cheruvu | పెద్ద చెరువు అలుగు నీటి ద్వారానే గార్ల మండలం సీతంపేటలోని పెద్ద చెరువు నిండుతుంది. అయితే అక్కడ వ్యవసాయ పనులు నిర్వహించేందుకు చెరువు నీటిని వదిలాల్సి ఉంటుంది.
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ నుండి విద్యార్థులకు అందిస్తున్న కాస్మొటిక్ వస్తువులు, విద్యార్థులకు అందించే భ�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో (MGM Hospital) మృతదేహాలు మారిన ఘటనలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు బతికే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సమయంలో ప
మరిపెడ పురపాలక సంఘం పరిధిలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణంలోని 9వార్డు లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Satyavathi Rathod | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా కల్పిస్తామని మరో మారు సీఎం రేవంత్ రెడ్డి బీసీ ప్రజానీకాన్ని మోసం చేయడం జరుగుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.
జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సరఫరాపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన ఒక వ్యక్తిని అధీనంలోకి తీసుకొని విచారిస్తున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బుధవ�
Satyavati Rathod | నిన్న మహబూబాబాద్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ప్రజా పాలన సభ అట్టర్ ప్లాప్ అయింది. ఆరుగురు మంత్రులు వచ్చి ఆర్భాటం చేశారు తప్పా అభివృద్ధికి కోసం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న లేబర్ కార్యాలయం అధికారులు తమ బాధలను పట్టించుకోవడం లేదంటూ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఎద్దును ఢీకొట్టింది.
మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలోని పురాతనమైన మహిమాన్వితమైన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు.