ఆకేరువాగు నుంచి అనుమతి లేకుండా రాత్రి, పగలు వందలాది ట్రాక్టర్లు నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలంతా వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి, రాత్రి నిద్ర�
Mahabubabad | గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టలకు తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేద వాడి కల అన్నారు.
బీసీలకు రాజ్యాంగబద్ధంగా సముచిత హక్కులు, వాటా లభించాల్సిందేనన్నది ఈతరం ప్రజా ఉద్యమాల ప్రధాన నినాదమని, ఇందుకోసం సమగ్ర చర్చ, చైతన్యం అవసరమని ఉమ్మడి వరంగల్ జిల్లా జన అధికార సమితి కన్వీనర్ డాక్టర్ పరికిపండ్�
బడీడు పిల్లలను బడులు చేర్పించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నాగవాణి అన్నారు. గురువారం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు ప్రపంచ