Food Poison | ట్రైబల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి కస్తూర్బా పాఠశాలలో ఆదివారం ఉదయం ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. విశ్వనీయ సమాచారం మేరకు.. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినుల మధ్య ఓ విష
మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్కు గురువారం బదిలీ ఉత్తర్వులు రావడంతో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయ సెంటర్లో పటాకులు కాల్చి స్వీ ట్లు పంచి పెట్టారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రవర్తించిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు.
ఆస్తి దక్కకుండా చేస్తున్నదన్న కోపంతో ఓ అల్లుడు తన అత్తకు కరెంట్ షాక్ పెట్టి చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరిగింది. ఎస్సై సాయికుమార్ కథనం ప్రకారం.. గార్ల మండలం సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి�
తొర్రూరు మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తంచేశారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచా
Ramchander Naik | కాంగ్రెస్కు ఓట్లు వేయకుంటే డంపింగ్ యార్డును మళ్లీ తెస్తానని ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ ఓటర్లను హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఆయన మహబూబాబాద్ జిల్లా మర�
నర్సింహులపేట మండల కేంద్రంలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని బీఆర్ఎస్ మండల నాయకులు బండి రమేశ్, కెవిపిఎస్ జిల్లా
సహాయ కార్యదర్శి మందుల యాకూబ్ డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఓ విద్యార్థిని పాముకాటుకు గురైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అశ్మిత మంగళవారం ఉదయం స్నానాల గదికి వెళ్లగ�
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మహబూబాబాద్ మండ లం లక్ష్మాతండా శివారు రేక
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల ‘నమస్తే తెలంగాణ’ రిపోర్టర్ సోమయ్యపై దాడిచేసిన ఇద్దరు కాంగ్రెస్ గూండాలపై ఆదివారం కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే.. రిపోర్టర్ సోమయ్యపై శనివారం కాంగ్రెస్ పార్టీకి �