మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు శనివారం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాశారు. నాలుగు రోజుల నుంచి సొసైటీకి సరిపడా యూరియా రావడం లేదు.
Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని రైతులు వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు గాస్తున్నారు.
KTR | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతిని�
ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉన్నది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వర్షం దంచికొడుతున్నది.
: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటుచేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు (Fire Accident) అంటుకున్నాయి.
ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు గంటలకు కొద్దిగా కట్ (Power Cuts) చేస్తుండంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి వర్షానికి నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో ఉదయం 8 గంటలనుండి 12 �
Residential College | గురుకుల పాఠశాలల్లో అత్యంత దయనీయ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు. పౌష్టికాహారం అందించాల్సింది పోయి మాడిపోయిన అన్నం, గొడ్డుకారం పెట్టి అధికారులు చేతులు
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన షాప్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు చెరువుముంద తండావాసులు డిమాండ్ చేశారు.
Satyavathi Rathod | డోర్నకల్ అనేది నా గడ్డ.. సత్యవతి రాథోడ్ అడ్డా.. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాను, నా భర్త చనిపోతే కూడా ఆ యొక్క కార్యక్ర
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెం తండాకు చెందిన బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, యువ రైతు బానోత్ రమేష్ బుధవారం తన వరి పొలంలో వినూత్నంగా మాజీ సీఎం కేసీఆర్(KCR) పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు.