Masons Association | ఇసుక రేట్లు భవన నిర్మాణ కార్మికులకు పని లభించక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తాపీ మేస్త్రీల సంఘం మండల అధ్యక్షుడు చెల్పూరి శ్రీశైలం అన్నారు.
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ నియంతృత్వ వైఖరిని ఖండిస్తూ మహబూబాబాద్�
Car accident | రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా(Car accident) పడి అక్క, చెల్లెలు మృతి చెందిన సంఘటన ఖానాపురం మండల కేంద్రం శివారులోని పెట్రోల్ పంపు సమీపంలో గురువారం జరిగింది.
Akeru Vagu | కాంగ్రెస్(Congress) పాలనలో నాయకులు సంబురాల్లో మునిగితేలుతుంటే.. రైతులు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగు, తాగు నీరు లేక అరిగోస పడుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు (Farmers) కష్టాలు పెరిగాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం, మాటేడు గ్రామ రైతులు పక్కనే కాలువ ఉన్నా నీటి కొరతతో పంటలను కోల్పోతున్నారు. వ్యవసాయం కోసం అ
Purushottamaya Gudem Bridge | గత సంవత్సరం అకాల వర్షాలకు ఆఖరి వాగు వరద ప్రవాహంతో పురుషోత్తమాయ గూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జి దెబ్బ తినడంతో బ్రిడ్జి పైనుంచి రాకపోకలను కొంతకాలం నిలిపివేయడం జరిగి�
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) తొర్రూరు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. పదో తరగతి విద్యార్థులు.. ఉపాధ్యాయులు పాఠాలు
Constables suspended | పోలీస్ స్టేషన్లో మద్యం సేవించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. కానిస్టేబుల్స్ను సస్పెండ్(Constables suspended)చేస్తూ మల్టీ జోన్ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యకారుల సంఘం డిమాండ్ చేసింది. హామీలు నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారాలని పేర్కొంది. ఈ మేరకు మహబూబాద్ (Mahabubabad) జిల్లా మహాదేవపూర్లోని బ్రాహ్మణపల్లి గ
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులపాలిట కొట్లాటకు దారితీస్తున్నది. సాగునీటి సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నా కొద్దీ రైతుల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
అర్హులైన రైతులకు రైతు భరోసా రాలేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ను రైతులు నిలదీశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో ఆదివారం చోటుచేసుకున్నది.