అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నీళ్ల పాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అతి తక్కువ కాలంలో సీఎం రేవంత్రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ రాష్ట్ర పరిశీలకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం ఆమె మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా
Road Accident | సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. చివ్వెం మండలం బీబీగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొట్టింది.
Electric shock | విద్యుత్ వైర్ తో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి(Man dies ) చెందిన సంఘటన మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో చోటు చేసుకు కుంది.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగారం స్టేజి సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వా�
సీఎం రేవంత్రెడ్డిని తిట్టాడనే కారణంతో దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన దళిత రైతు దర్శనం వెంకటయ్యను సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి క్షేమంగా వదిలిపెట్టారు.
Masons Association | ఇసుక రేట్లు భవన నిర్మాణ కార్మికులకు పని లభించక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తాపీ మేస్త్రీల సంఘం మండల అధ్యక్షుడు చెల్పూరి శ్రీశైలం అన్నారు.
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిపై సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ నియంతృత్వ వైఖరిని ఖండిస్తూ మహబూబాబాద్�
Car accident | రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా(Car accident) పడి అక్క, చెల్లెలు మృతి చెందిన సంఘటన ఖానాపురం మండల కేంద్రం శివారులోని పెట్రోల్ పంపు సమీపంలో గురువారం జరిగింది.
Akeru Vagu | కాంగ్రెస్(Congress) పాలనలో నాయకులు సంబురాల్లో మునిగితేలుతుంటే.. రైతులు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగు, తాగు నీరు లేక అరిగోస పడుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు (Farmers) కష్టాలు పెరిగాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం, మాటేడు గ్రామ రైతులు పక్కనే కాలువ ఉన్నా నీటి కొరతతో పంటలను కోల్పోతున్నారు. వ్యవసాయం కోసం అ
Purushottamaya Gudem Bridge | గత సంవత్సరం అకాల వర్షాలకు ఆఖరి వాగు వరద ప్రవాహంతో పురుషోత్తమాయ గూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జి దెబ్బ తినడంతో బ్రిడ్జి పైనుంచి రాకపోకలను కొంతకాలం నిలిపివేయడం జరిగి�