కలకత్తా ఆర్మీ బేస్ క్యాంపులో విధు లు నిర్వహిస్తున్న మహబూబాబాద్ జిల్లా డోర్నకల్కు చెందిన ఆర్మీ జవాన్ కొదిరిపాక సతీశ్ (34) గుండెపోటుతో గురువా రం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకా రం.. సతీ
‘ఇదేం పాలన సారూ? రైతుబంధు లేదు, బోనస్ లేదు.. ఒక్క హామీ అమలైతలేదు.. ఆరు గ్యారెంటీలు ఇచ్చేదాకా కాంగ్రెస్తో కొట్లాడుండ్రి’ అని కేటీఆర్తో గిరిజన రైతులు ఆవేదన వెలిబుచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పొద్దుపొద్దున్నే చలి వణికిస్తున్నా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతోపాటు సామాన్యుల�
BRS Maha Dharna | తెలంగాణ భవిష్యత్ ఆశాజ్యోతి కేటీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజనుల్లో ధైర్యం, భరోసా కల్పించడానికే కేటీఆర్ మానుకోటకు వచ్చారని తెలిపారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇచ్చారని �
KTR | కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు, రైతు బీమా, 24 గంటలు కరెంట్ టైమ్ వస్తుండే అని కేటీఆర్ తెలిపారు. అదే రేవంత్ రెడ్డి వచ్చాక రైతుబంధు ఎగ్గొట్టిండని.. పింఛన్ పెంచలేదని.. బోనస్ బోగస్ అయ్యిందని తెలిపారు. ఆడబిడ్డలకు �
KTR | ఇదే మానుకోట 14 ఏళ్ల కిందట ఇదే మానుకోట తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన మలుపునకు కారణమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మళ్లీ అదే మానుకోట ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు గుంజుకుంటా ఏం చే�
లగచర్లలో దళిత, గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిన తీరును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
మహబూబాబాద్లో మహాధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం జిల్లా మీదుగా ప్రయాణించనున్నారు. హైదరాబాద్లో ఉదయం 7 గంటలకు బయలుదేరి 7:45 గంటల వరకు యాదాద్రి జిల్లా పరిధ�
తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారా? మరో మహత్తర పోరాటానికి తెలంగాణ గడ్డ నాంది పలకబోతున్నదా? గతంలో జరిగిన ఉద్యమాలు పునరావృతం కాబోతున్నయా? రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఔన
మహబూబాబాద్లో శాంతియుత నిరసన కార్యక్రమానికి పోలీసులతో అనుమతి నిరాకరించడం అనేది అధికార దుర్వినియోగానికి, ప్రజాస్వామ్య హేళనకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
Satyavathi Rathod | రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్లలో గిరిజన కుటుంబాలపై ప్రభుత్వం చేయించిన దాడి రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రశ్న�
BRS Party | బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
KTR | మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మంది పోలీసులు కవాతు నిర్వహించిన సంగతి తెలిసిందే. రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేసేలా పోలీసులు లాంగ్ మార్చ్ నిర్వహించారు.