సీఎం కేసీఆర్ (CM KCR) తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు.
Minister Sathyavathi | జిల్లాలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలను తరలించి జయప్రదం చేసేలా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi )అన్నారు. జిల్లా కేం�
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 27న మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంల�
Minister Satyavathi Rathod | తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సీఎం కేసీఆర్ అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పెద్దతండాలో పుట్టిన తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి �
Minister Satyavathi | ఈ రోజు నా జీవితంలో పండగ రోజని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉండడం, రాష్ట్ర అభివృద్ధికి రూ.వేలకోట్లు కేటాయించడం ఒక ఎత్తయితే.. తాను పుట్టిన ప్రాంత అభివృద్ధి నిధుల�
Mahabubabad | ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకానికి దివ్యాంగుడు బలి అయ్యాడు. ఈ విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో చోటు చేసుకుంది. చింతలూరి యాకన్న (32) అనే దివ్యాంగుడికి గత నెల 18న జ్వరం వచ్చింది. దీంతో స్థాని
Heavy rains | జిల్లాలో గురువారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. భారీ వర్షాలకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్�
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని (Hyderabad) ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, సనత్ నగర్, బోరబండలో వర్షం కురిసి�
ఉరేసుకొని ఏఆర్ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండ గ్రామంలో చోటుచేసుకున్నది. ఎస్సై దిలీప్ తెలిపిన వివరాల ప్రకారం..
JNTU | పాలేరు(ఖమ్మం), మహబూబాబాద్లో జేఎన్టీయూ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బీటెక్లో ఐదు కోర్సులతో జేఎన్టీయూ కాలేజీలు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామంలోని కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవీకే)కి అనుబంధంగా హార్టికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ధన్యవాదాలు తెలి�
ములుగు (Mulugu) జిల్లాలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో వర్షాలకు రోడ్లపై వరద పొంగిపొర్లుతోంది. గోవిందరావుపేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163 జాతీయ రహదారిపై (NH 163) నుంచి వరద ప్రవహిస్తుండటం
Dog Funeral Rites | జంతువుల్లో శునకం విశ్వాసం గల జీవి. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ శనుకం మరణించడంతో దశదిన కర్మ చేసి సమాధి కట్టించాడో యజమాని. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో చోటుచేసుక�
KTR | హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. కారం పొడి ఉత్పత్తిలో రా�
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అడవి బిడ్డల కల నెరవేరింది. శుక్రవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.