గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని గిరిజన సంఘాల నాయకులతో కలిసి సంబురంగా నిర్వహించామని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిల�
మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని సాలార్తండాలో గురువారం తెల్లవారుజామునే స్థానిక మహిళలను పోలీసులు నిర్బంధంలో ఉంచి, అధికారులు జాతీయ రహదారి కోసం సర్వే చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జాతీయ రహదారి
బ్రోకర్ మాటలతో రేవంత్రెడ్డి అధికారం చేపట్టారని, 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, ఆరు నెలల్లో రేవంత్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జోస్యం చెప్పారు. మహబూబా
సాగు కలిసి రాక.. అప్పుల భారం మోయలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చిలుక్కోయల పాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది.
Farmers | నర్సింహులపేట-ఫిబ్రవరి 13 : మాకు ఎకరం, రెండు ఎకరాల భూమి ఉంటే రైతు భరోసా పైసలు పడతలేవంటూ ఇవాళ రైతులు మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి వినయ్ కుమార్తోపాటు తహసీల్దార్ నాగరాజుతో వాగ్విదానికి దిగారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థులు సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. 9వ తరగతిసాయిప్రసాద్, 7వ తరగతిలా�
పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిల్, పురుగుల మందు డబ్బా పట్టుకొని కేసముద్రం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు స్కూల్ను ముట్టడించారు. ఈ విషయంపై �
ఇందిరమ్మ ఇండ్ల సర్వే తుది దశకు చేరుకోగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఓ రెండు గ్రామపంచాయతీల్లో మాత్రం సర్వే ప్రారంభం కాకపోవ డంతో అక్కడి ప్రజలు తమకు ఇండ్లు వస్తాయా ? రావా ? అంటూ ఆందోళన చెందుతున్నార�
అన్నం పెడతామని పిలిచి ఓ దుండగుడు సదరు వ్యక్తి ఇంటిని దోచేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో చోటు చేసుకోగా, 24 గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
రేషన్ బియ్యం పట్టుబడిన కేసులో వ్యాపారిని తొర్రూరు సీఐ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా దం తాలపల్లి మండలంలో 2024 అక్టోబర్ 2న రేషన్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో రైతులు యూరియా బస్తాల కోసం ఇక్కట్లు పడుతున్నారు. వరి, మక్కజొన్న పంటల సాగుకు యూరియా అవసరం కాగా, 20 రోజులుగా రాకపోవడంతో నిరీక్షిస్తున్నారు.