తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మహబూబాబాద్ జిల్లాలోని తన సొంత గ్రామమైన ఇనుగుర్తి మండల కేంద్రంలో పర్యటించారు.
పారా త్రోబాల్ క్రీడాకారిణి దయ్యాల భాగ్యను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. భాగ్యను సోమవారం సీఎం దగ్గరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, ప్రభుత్వ విప్ అయిలయ్య తీసుకెళ్లి స
ఈ ఏడాది వరద సృష్టించిన బీభత్సం మానుకోటకు మానని గాయం చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లాను అతలాకుతలం చేసి ఇల్లు, వాకిలి, పంట పొలాలన్నింటినీ తుడిచిపెట్టేసి ప్రజలకు తీరని నష్టం మిగిల్చింది.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ నేతల ఆధిపత్య పోరుతో జనాలకు అందాల్సిన సేవలు అందకపోవడం, జాప్యం జరగడం చూశాం. కానీ అధికారపార్టీ నేతలు నువ్వా నేనా అనే ధోరణి కారణంగా ప్రజలకు ఎంతటి నష్టం జరుగుతుందో చ�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కొమ్ము రాజేందర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపైర్గా ఎంపికైనట్టు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్కుమా�
ఏండ్ల తరబడి ఉద్యోగం కోసం ఎదురుచూపు.. ఇక రాదనుకున్న ఉద్యోగం రానే వచ్చింది.. ఆయనతోపాటు ఇంటిల్లిపాదీ ఆనందపడ్డారు.. ఇక తమ కష్టాలు తీరుతాయని సంతోషించారు.. విధి వక్రీకరించింది.
హైకోర్టు అనుమతితో ఈ నెల 25న (సోమవారం) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతుల మహాధర్నా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మానుకోటను పోలీసులు నిర్బంధించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించాల్సి ఉండగా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎస్సీ అనుమతి ఇవ్వకపోయినా రైతులే స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొని శాంతియుతంగా
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకాకపోవడంతో అగ్గువ సగ్గువకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 1,83,210 ఎ�
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగిన రాష్ట్రస్థాయి 68వ ఎస్జీఎఫ్ క్రీడల్లో విలువిద్య, ఫెన్సింగ్ పోటీలు మంగళవారం ముగిశాయి. ఆర్చరీలో 14 ఏండ్ల విభాగంలో 24 మంది బాలబాలికలు, 17 సంవత్సరాల విభాగంలో 24 మంది విజ�
రైతు భరోసాను ఎగ్గొట్టిన గొప్ప పార్టీ కాంగ్రెస్ అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ.10 �
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో( Mahabubabad district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు(Car), బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి(Two people died )చెందారు.
భర్తను కడతేర్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండలో ఆదివారం చోటుచేసుకున్నది. గూడూరు సీఐ బాబురావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన లక్క ప్రశాంత్�