Telangana | కట్టుకున్న తోడు కాలం చేయగా.. కన్న కొడుకులు కాదు పొమ్మన్నా రు. కనిపెంచిన మమకారాన్ని మరిచి కొట్టి ఇంటి నుంచి గెంటేశారు. ఒంటిమీదున్న నగ లు, ఉన్న భూమిని లాక్కొని కట్టుబట్టలతో వెళ్లగొట్టారు.
బావిలో పూడిక తీస్తుండగా విద్యుత్తు షాక్తో ఒకరు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని బేరువాడ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం...
ఏటీఎంను ధ్వంసం చేసి నగదును ఆపహరించిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకున్నది. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఇల్లందు-మహబూబాబాద్ జాతీయ రహదారి
పుట్టువెంట్రుకలు ఇచ్చి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కంబాలపల్లి గ్రామం వద్ద ఆదివారం రాత్ర
మహబూబాబాద్ జిల్లా బయ్యారం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. పార్టీ కార్యాలయం వేదికగా గురువారం రెండు వర్గాలు చేసిన రచ్చ వీధికెక్కింది. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అ�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పసుపు ధర రూ.13,221 పలికింది. ఈ ఏడాదికి ఇదే గరిష్ఠ ధర కావడం విశేషం. మార్కెట్కు 56 క్వింటాళ్ల పసుపు విక్రయానికి రాగా గరిష్ఠంగా క్వింటాల్కు ర
కడదాకా తోడుంటాడునుకున్న భర్త, వృద్ధాప్యంలో కంటికిరెప్పలా కాపాడుతాడనుకున్న కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. వారి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ వృద్ధురాలు అకస్మాత్తు గా చనిపోయింది. ఐదు నెల�
Rice, paper bits from girl’s eye | ఆరేళ్ల బాలిక కంటి నుంచి బియ్యం, పేపర్ ముక్కలు (Rice, paper bits from girl’s eye) వంటివి వస్తున్నాయి. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలంగాణలోని మహబూబాబాద్
మానుకోట జిల్లాపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. గురువారం సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభ వేదికగా సీఎం కేసీఆర్ జిల్లా అభివృద�
‘జీపీల అభివృద్ధికి రూ.10లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చరిత్రాత్మకం. ముఖ్యమంత్రి ముందు చూపు వల్లే పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత ఆయనదే.