మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థులు సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. 9వ తరగతిసాయిప్రసాద్, 7వ తరగతిలా�
పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిల్, పురుగుల మందు డబ్బా పట్టుకొని కేసముద్రం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు స్కూల్ను ముట్టడించారు. ఈ విషయంపై �
ఇందిరమ్మ ఇండ్ల సర్వే తుది దశకు చేరుకోగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఓ రెండు గ్రామపంచాయతీల్లో మాత్రం సర్వే ప్రారంభం కాకపోవ డంతో అక్కడి ప్రజలు తమకు ఇండ్లు వస్తాయా ? రావా ? అంటూ ఆందోళన చెందుతున్నార�
అన్నం పెడతామని పిలిచి ఓ దుండగుడు సదరు వ్యక్తి ఇంటిని దోచేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలో చోటు చేసుకోగా, 24 గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
రేషన్ బియ్యం పట్టుబడిన కేసులో వ్యాపారిని తొర్రూరు సీఐ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా దం తాలపల్లి మండలంలో 2024 అక్టోబర్ 2న రేషన్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో రైతులు యూరియా బస్తాల కోసం ఇక్కట్లు పడుతున్నారు. వరి, మక్కజొన్న పంటల సాగుకు యూరియా అవసరం కాగా, 20 రోజులుగా రాకపోవడంతో నిరీక్షిస్తున్నారు.
తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హామీ ఇచ్చారు. బుధవారం ఆయన మహబూబాబాద్ జిల్లాలోని తన సొంత గ్రామమైన ఇనుగుర్తి మండల కేంద్రంలో పర్యటించారు.
పారా త్రోబాల్ క్రీడాకారిణి దయ్యాల భాగ్యను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. భాగ్యను సోమవారం సీఎం దగ్గరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, ప్రభుత్వ విప్ అయిలయ్య తీసుకెళ్లి స
ఈ ఏడాది వరద సృష్టించిన బీభత్సం మానుకోటకు మానని గాయం చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లాను అతలాకుతలం చేసి ఇల్లు, వాకిలి, పంట పొలాలన్నింటినీ తుడిచిపెట్టేసి ప్రజలకు తీరని నష్టం మిగిల్చింది.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ నేతల ఆధిపత్య పోరుతో జనాలకు అందాల్సిన సేవలు అందకపోవడం, జాప్యం జరగడం చూశాం. కానీ అధికారపార్టీ నేతలు నువ్వా నేనా అనే ధోరణి కారణంగా ప్రజలకు ఎంతటి నష్టం జరుగుతుందో చ�