ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భజలాలు అండగంటిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాంసి మండలం కప్పర్లకు చెందిన రైతు పోగుల అశోక్ 1.5 ఎకరాల్లో జొన్న సాగు చేశాడు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రెండు బోరుబావుల్లో నీ�
మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఏజెన్సీ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని కంబాలపల్లి, సుద్దరేవు, కొత్తగూడెం, కస్తూరినగర్, లింగగిరి, కొత్తపేట, గంధంపల్�
ఉపాధి లేక.. అప్పుల బాధ భరించలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది.
వేసవి ప్రారంభంలోనే దంచికొడుతున్న ఎండలతో చెరువులు, కుంటలు ఎండిపోతూ భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. దీంతో చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతుండగా తాగు నీటి ఎద్దడి తరుముకొస్తున్నది.
అందని సాగునీరు, ఆపై కరెంటు కష్టాలు.. అన్నదాతకు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. లోవోల్టేజీతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మహబూబాబాద్ జిల్ల�
తీసుకున్న రుణం చెల్లించాలని డీసీసీబీ అధికారులు ఓ రైతును తీవ్రంగా వే ధించారు. బకాయి డబ్బులు కట్టకపోతే భూమిని వేలం వేస్తామని పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమేగాక గ్రామంలో కరపత్రాలు పంచి సదరు రైతును అవమానాన�
నోటి కాడికొచ్చిన పంట పొలాలు కండముందే ఎండుతుంటే రైతన్న పడుతున్న గోస అంతా ఇంతా కాదు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఆకేరు వాగు పరీవాహక ప్రాంతంలో తీవ్ర నీటి సమస్య నెలకొన్నది.
చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి ఇద్దరు మృతి చెంది న ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండలం మేచరాజుపల్లి శివారు పెద్దతండాలో శనివారం చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కస్నతండా సమీపంలోని ఆకేరు వాగులో నీరు లేకపోవడంతో వరి పొట్ట దశలోనే ఎండిపోతున్నది. ఈ నేపథ్యంలో శనివారం రైతులు ఆకే రు వాగులోఎండిన పంటను పట్టుకొని నిరసన తెలిపారు.
జలవనరులు అడుగంటి.. భూగర్భజలాలు అథః పాతాళానికి పడిపోతుండడంతో పంటలకు చుక్క నీరందడం లేదు. ఏటా వేల ఎకరాల్లో వరి, మక్కజొన్న, పత్తి, ఇతర పంటలు పండించే మానుకోటలో ఈ యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో సాగు నీళ్ల కోసం రైతులు చందాలు వేసుకుని రూ. 50 వేలు సేకరించి కాల్వ పూడిక తీసినా చుక్కనీరు రావడం లేదు. నోటి కాడికొచ్చిన పంట ఎండిపోయేలా ఉందని అధికారులతో మొరపెట్టుకున్�
కిడ్నీ మార్పిడి అంశంపై వైద్యాధికారులు విచారణ జరుపుతున్నారు. ‘నమ్మించి కిడ్నీ తీసుకున్నారు’ శీర్షికన ఆదివారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్కు ఆర్థికంగా చేయూతనందించారు.