దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణలో అమలవుతున సంక్షేమ పథకాలతోపాటు వి ద్యా వ్యవస్థను చూస్తున్నాయని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అదిరోహించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్ర
రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లతో పల్లె ప్రకృతి వనం గ్రామస్తులకు ఆనందం.. ఆహ్లాదం పంచుతోంది. ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్, సేద తీరేందుకు బెంచీలు, చిన్నారులను ఆకట్టుకునే చిత్రాలు చూడముచ్చట గొలుపుతున్�
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా వరి, పత్తి సహా మిరప చేన్లలో నీరు నిలిచి పలు రకాల తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.
బడి, పిల్లల శ్రేయస్సే ముఖ్యోద్దేశం సమావేశాల్లో తల్లిదండ్రుల పాత్ర పెంచుతూ నిర్ణయం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పాఠశాలల సంక్షేమంలో ప్రజల భాగస్వామ్యం మరింత విస్తృతం నెల్లికుదురు, ఆగస్టు 26 : పిల్లలకు క
ఆమె స్ఫూర్తితోనే దేశంలో ఎన్నో అనాథ శరణాలయాలు దళితబంధు ద్వారా ఆర్థిక సాధికారత సాధించాలి మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మహబూబాబాద్, ఆగస్టు 26 : అనాథలను ఆదుకున్న ఆదర్శమూర్తి మదర్థెరిసా అని ఎమ్మె�
సీఎం కేసీఆర్ కుటుంబంపై నిరాధార ఆరోపణలు సరికాదు దేశంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ
సమాజం అసహ్యించుకునేలా తోబుట్టువుల సహజీవనం అడ్డుగా ఉందని కన్న కూతురి గొంతునులిమి చంపిన తల్లి సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం గ్రామస్తుల అనుమానంతో బయటపడిన హత్య ఉదంతం ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసుల�
కొత్తగా సీరోలు, ఇనుగుర్తి మండలాల ప్రకటన 16 నుంచి 18కి పెరుగనున్న మండలాల సంఖ్య అత్యధిక మండలాలతో ఉమ్మడి వరంగల్లో టాప్ ఆనందం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు ఇచ్చిన మాట నిలుపుకొన్న సీఎం కేసీఆర్ మహబూబాబాద్�
అభ్యర్థులు నిబంధనలు పాటించాలి పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఎస్పీ శరత్చంద్ర పవార్ మహబూబాబాద్, ఆగస్టు 2 : ఎస్సై ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 7న నిర్వహించన
విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంచడమే లక్ష్యం 1నుంచి 5వ తరగతి పిల్లలకు ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 15 నుంచి ప్రారంభం రిసోర్స్ పర్సన్లకు కొనసాగుతున్న శిక్షణ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ట్రైనింగ్ పొంద�
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే యత్నం పోలీసులకు గ్రామస్తుల ఫిర్యాదు మరికల్, జూలై 17: మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 1లో ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మాణ పనులు చేపడు తుండడంతో గ్రామస్త్తులు ఆందోళన చేపట్టారు. ఎలా�
120మైక్రాన్లకంటే తక్కువ మందం వాడొద్దు రూ.2,500నుంచి రూ.5వేల వరకు ఫైన్ పురపాలికలన్నింటిల్లోనూ అమలు ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ బృందాలు ఉమ్మడి పాలమూరులో 19బల్దియాల్లో రోజూ 108టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు నాగర్�