Fish van | మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district) మరిపెడలోని బస్టాండ్ వద్ద విజయవాడ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న చేపల వ్యాన్(Fish van) మంగళవారం పల్టీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
అతి భారీవర్షాలతో అతలాకుతలమైన మహబూబాబా ద్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి రోడ్డుమార్గంలో మానుకోటకు చేరుకోనున్నారు.
మొగులుకు చిల్లు పడింది. సెప్టెంబర్లో ఎన్నడూ లేనంతగా రికార్డు వాన దంచికొట్టింది. ఎడతెరపిలేని భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. అత్యంత భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
భారీ వానలు, వరదలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డి మాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలోని పాకాల అభయారణ్యంలో అరుదైన ఉడుత కనిపించింది. స్థానిక గుంజేడు ముసలమ్మ ఆలయానికి వచ్చిన భక్తులకు ఓ చెట్టుపై పాకుతూ ఇది కనిపించగా వారు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడ�
మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు పలు చెరువులు మత్తడి దుంకాయి.
Telangana | కట్టుకున్న తోడు కాలం చేయగా.. కన్న కొడుకులు కాదు పొమ్మన్నా రు. కనిపెంచిన మమకారాన్ని మరిచి కొట్టి ఇంటి నుంచి గెంటేశారు. ఒంటిమీదున్న నగ లు, ఉన్న భూమిని లాక్కొని కట్టుబట్టలతో వెళ్లగొట్టారు.
బావిలో పూడిక తీస్తుండగా విద్యుత్తు షాక్తో ఒకరు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని బేరువాడ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. ఎస్సై వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం...
ఏటీఎంను ధ్వంసం చేసి నగదును ఆపహరించిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకున్నది. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఇల్లందు-మహబూబాబాద్ జాతీయ రహదారి
పుట్టువెంట్రుకలు ఇచ్చి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కంబాలపల్లి గ్రామం వద్ద ఆదివారం రాత్ర
మహబూబాబాద్ జిల్లా బయ్యారం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. పార్టీ కార్యాలయం వేదికగా గురువారం రెండు వర్గాలు చేసిన రచ్చ వీధికెక్కింది. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అ�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పసుపు ధర రూ.13,221 పలికింది. ఈ ఏడాదికి ఇదే గరిష్ఠ ధర కావడం విశేషం. మార్కెట్కు 56 క్వింటాళ్ల పసుపు విక్రయానికి రాగా గరిష్ఠంగా క్వింటాల్కు ర