దేశంలోనే అన్నపూర్ణగా నిలిచిన తెలంగాణ ఎనిమిదేండ్లలో సాగుకు రూ.3.75 లక్షల కోట్లు డిమాండ్ ఉన్న పంటలే రైతులు సాగు చేయాలి నూతన పద్ధతులపై కర్షకులకు శిక్షణ ఇస్తాం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కల్వకుర్తి/వ�
ఎగువ జూరాలలో ఒక యూనిట్,దిగువ జూరాలలో ఒక యూనిట్లో ఉత్పత్తి సాధారణ వర్షాలకు వస్తున్న నీటితోనే ప్రారంభం అన్ని యూనిట్లు ఉత్పత్తికి సంసిద్ధం : ఎస్ఈ జయరాం ఆత్మకూరు, జూన్ 6 : ఈ ఏడాది జలవిద్యుత్ కేంద్రాల్లో ఉ�
ఆకట్టుకున్న బైక్ ర్యాలీ నారాయణపేటరూరల్, జూన్ 6: నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనల కోసం సోమవారం నారాయణపేటకు వచ్చిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఆర్థికశాఖ మ�
జడ్చర్ల, జూన్ 6 : జడ్చర్లలో నూతనంగా నిర్మించిన డీసీ ఎం అసోసియేషన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మా రెడ్డి ప్రారంభించారు. డీసీఎం అసోసియేషన్ కార్యాల యం కోసం ఎమ్మెల్యేను కోరగా వ్యవసాయ మార్కెట్ �
సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశం మెచ్చేలా పాలన ప్రతిపక్షాల ఉచ్చులో పడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదు రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హరిపిరాల గ్రామంలో పల్లెప్రగతి తీరుపై ఆకస్
డబుల్ రోడ్డు విస్తరణకు రూ.13.87 కోట్లు మంజూరు మారుమూల గ్రామాలు, తండాలకు మెరుగుపడనున్న రవాణా సౌకర్యం దేవరుప్పుల, జూన్ 5 : మండలంలోని సీతారాంపురం- కోలుకొండ సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డుగా మారనుంది. రాష్ట్ర పంచ
పార్టీలకతీతంగా విజయవంతం చేయాలి గ్రామాలకు నిధులు విడుదల చేశాం… అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు సీఎం కేసీఆర్తోనే పల్లెలకు మహర్దశ రాష్ర్టానికి నిధులివ్వకుండా కేంద్రం కక్ష సాధింపు మంత్రి ఎ�
తొర్రూరు, జూన్ 2: కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరంలో గురువారం లయన
2016 వానకాలంలో 5.42 లక్షలు, ఈసారి 6.35 లక్షల ఎకరాల్లో అంచనా ఐదేండ్లలో అదనంగా లక్ష ఎకరాలు ప్రతి సీజన్లోనూ రెట్టింపు పంటలు ఎంజీకేఎల్ఐ నీటి రాకతో సాగు సంబురం పచ్చని మాగాణుల్లా బీడు భూములు కోనసీమను తలపిస్తున్న కం�
రసాయనిక ఎరువులతో పెట్టుబడి భారం సేంద్రియ ఎరువుల్లో పోషకాలు అనేకం వర్మీ కంపోస్టుతో ప్రయోజనాలు అయిజ, మే 26 : వ్యవసాయ భూములు రసాయనిక ఎరువుల వాడకంతో నిస్సారమవుతున్నాయి. ఫలితంగా దిగుబడులు ఏటేటా తగ్గుముఖం పడుత�
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అదే.. ప్రతిష్టాత్మకంగా దళితబంధు అమలు మన ఊరు-మన బడి’తో మౌలిక సదుపాయాలు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొత్తకోట, మే 26 : సమాజంలో దళితులు తలెత్తు కొని ఉన్నతంగా జీవి�
ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమంగా సాగు చేసిన మామిడి మొక్కలను తొలగించిన అధికారులు 40 ఏండ్లుగా సాగులో ఉన్నందున పట్టాలివ్వాలని రైతుల డిమాండ్ కోడేరు, మే 26 : రిజర్వ్ ఫారెస్టు అటవీ ప్రాంత భూముల్లో రైతులు అక్రమంగా