కల్యాణలక్ష్మి పథకంతో పేద కుటుంబాల్లో ఆనందం అన్నదాతలను ఆదుకునేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, మే 12 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా �
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దళితబంధు పథకంలో డిజిటల్ సర్వే మిషన్ అందజేత భూత్పూర్, మే 12 : దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన
దళితబంధు యూనిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, మే 12: రాష్ట్రంలోని దళితులను ధనికులుగా మార్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
సంస్మరణ సభలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాళులర్పించిన ఎంపీ రాములు, విప్ గువ్వల, ఎమ్మెల్యేలు జైపాల్యాదవ్, నరేందర్రెడ్డి చారకొండ, మే 12: టీఆర్ఎస్ నేత, చారకొండ సర్పంచ్ విజేందర్గౌడ్ తండ్ర�
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి కొల్లాపూర్, మే 12: రానున్న రోజుల్లో కొల్లాపూర్ రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన�
ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మానుకోట ప్రభుత్వ వైద్య కళాశాల, రేడియాలజీ సర్వీస్ భవనానికి శంకుస్థాపన హాస్పిటల్ అదనపు అంతస్తు, పిల్లల సంరక్
పెద్దతండాలో ఆవిష్కరించిన మంత్రి హరీశ్రావు పంపిణీకి రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడినుంచే శ్రీకారం బ్యాగులో నెలకు సరిపడా మందులు ఉచితంగా అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా వాడడం మరువొద్దు �
మహబూబాబాద్ : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో రేడియాలజీ సేవల భవనం, 41 పడకల జనరల్ వ
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు పుణ్యమా అని గ్రంథాలయాలకు మహర్దశ పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో పెంకుటిళ్లు, పాత భవంతులు, రేకుల గదుల్లో కొనసాగిన వీటికి స్వరాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయి.
వ్యవసాయంపైనే ఆధారపడిన జీవన విధానం ప్రకృతి సాగు ఆదాయంతోపాటు ఆరోగ్యాన్నిస్తుంది రైతు దినోత్సవాన్ని నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, ఫిబ్రవరి 27 :సమీకృత సాగు �