టీఆర్ఎస్కేవీ జడ్చర్ల నియోజకవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, ఫిబ్రవరి 27 : టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అ
నారాయణపేట, ఫిబ్రవరి 27 : బ్రి టీష్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దే శాన్ని కాపాడేందుకు తన జీవితాన్నే అర్పించిన చంద్రశేఖర్ ఆజాద్ ఆశ య సాధనకు కృషి చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి నర్సింహులు అన్నారు. ఆజ
వస్ర్తాలు సమర్పించిన కొత్తకోటకు చెందిన నేతన్న ప్రతి ఏడాది లక్ష్మీనరసింహ స్వామికి అందిస్తున్నట్లు వెల్లడి కొత్తకోట, ఫిబ్రవరి 27 : తెలంగాణలోనే ప్రసిద్ధ దేవాలయం యాదాద్రిలో జరిగే లక్ష్మీనరసింహస్వామి బ్రహ్
మనస్తాపంతో బాధితురాలి బలవన్మరణం సూసైడ్ నోట్లో నలుగురి పేర్లు నెల్లికుదురు, ఫిబ్రవరి 23: నలుగురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఓ యువతి మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. నాలుగు రోజులపాటు
హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పనులు ప్రారంభమైన తొమ్మిది నెలల్లోగా పూర్తిచేస్తాం మన ఊరు-మన బడి’లో భాగస్వాములు కావాలి వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పెద్దమందడి, ఫిబ్రవరి 23 : కర్నెతండా లిఫ�
త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్న సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ ప్రారంభోత్సవంలో వెల్లడి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు ప్రాజెక్టు మ
మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, ఫిబ్రవరి 23 : కొత్తగా ఏర్పడిన భూత్పూర్ మున్సిపాలిటీని అన్నిరంగాల్లో తీర్చిదిద్దేందుకు కృ�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 23 : వైద్యవృత్తి చాలా పవిత్రమైనదని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అం దిస్తేనే గుర్తింపు వస్తుందని మహబూబ్నగర్ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్ తెలి�
బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి అకస్మాత్తుగా బస్సులో చెలరేగిన మంటలు పూర్తిగా దగ్ధం శ్రీశైలం జాతీయ రహదారిపై ఘటన ఉప్పునుంతల, ఫిబ్రవరి 23: నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం సమీపంలోని హైదరాబాద�
ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కలెక్టర్ హరిచందన నారాయణపేట, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పనిచేస్తే వారి ప
కలెక్టర్ హరిచందన నారాయణపేటటౌన్, ఫిబ్రవరి 23: జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ హరిచందన కోరారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధ�
ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 23: పోలీసు సి బ్బంది సంక్షేమం ప్రధాన అంశంగా భావించి సిబ్బంది సంతోషంగా తమ విధులు నిర్వర్తించేలా క