ఎనిమిది దఫాలుగా బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు శూన్యంగా ఉండడం వల్లే కేసీఆర్ ఆవేదనతో కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తే ప్రతిపక్ష నేతలు అవగాహన లేక రాద్ధాంతం చేస్�
టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికై తొలిసారి జిల్లాకు వచ్చిన ఎంపీ మాలోత్ కవితకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ మానసపత్రిక ‘దళితబంధు’ నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్ అధ్యక్షత�
Minister Satyavati | రూ. 90 లక్షల విలువైన మూడు చక్రాల స్కూటీలు, మోటార్ సైకిళ్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, వికలాంగుల సహకార సంస్థ
మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకమైన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తన నివ�
Car Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వె�
Crime news | పండుగ పూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ కూలీ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండల కేంద్రం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
Mahabubabad | ఆ ఇద్దరిది ప్రేమ వివాహాం.. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన
Minister Satyavathi Rathod | దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బండిపెడుతూ రాజకీయం చేస్తున్న బీజేపీ నేతలపై నేతలపైగిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కేసముద్రం మార్కెట్లో క్వింటాల్కు రూ.10101 మహబూబాబాద్, ఎనుమాములలో రూ. 9826, రూ. 9750 కాశీబుగ్గ/కేసముద్రం, జనవరి 6 : పత్తి ధర పరుగులు పెడుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డులు సృష్టిస్తున్నది. గురువారం కేస�