డీపీహెచ్వో రవిశంకర్ పీహెచ్సీల్లో ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు పంపిణీ వనపర్తి రూరల్, ఫిబ్రవరి 18: జిల్లాలోని ఆశ కార్యకర్తల సేవ లు అద్భుతమని డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ రవిశంకర్ పేర్క�
జెడ్పీ సీఈవో వెంకట్రెడ్డి డ్రైడేలో పాల్గొన్న అధికారులు ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 18: వేసవిని దృష్టిలో ఉంచుకొని మొక్కల సంరక్షణలో జాగ్రత్తలు పాటించాలని జెడ్పీ సీఈవో వెంకట్రెడ్డి సూచించారు. మం డలంలోని ఆయా గ
కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా వారంతపు సంతపై కౌన్సిల్ సభ్యుల రగడ 2022-23 ఆర్థిక అంచనా బడ్జెట్ సాధారణ సమావేశం వనపర్తి, ఫిబ్రవరి 18: హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకో�
ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధే లక్ష్యం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గోదాము నిర్మాణానికి శంకుస్థాపన మూసాపేట, ఫిబ్రవరి 18 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయన�
మార్చి 14 నుంచి 17 వరకు అవకాశం ఆసక్తిదారులకు ప్రత్యక్ష బహిరంగ వేలం మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, ఫిబ్రవరి 18 : ఎటువంటి చిక్కులు లేని, పట్టణానికి అతి దగ్గరలోని రా�
ఎనిమిది దఫాలుగా బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు శూన్యంగా ఉండడం వల్లే కేసీఆర్ ఆవేదనతో కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తే ప్రతిపక్ష నేతలు అవగాహన లేక రాద్ధాంతం చేస్�
టీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికై తొలిసారి జిల్లాకు వచ్చిన ఎంపీ మాలోత్ కవితకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ మానసపత్రిక ‘దళితబంధు’ నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్ అధ్యక్షత�
Minister Satyavati | రూ. 90 లక్షల విలువైన మూడు చక్రాల స్కూటీలు, మోటార్ సైకిళ్లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, వికలాంగుల సహకార సంస్థ
మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకమైన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తన నివ�
Car Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వె�
Crime news | పండుగ పూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ కూలీ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండల కేంద్రం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.