రెండు లక్షల మంది నా యజమానులు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 25ప్రభుత్వ శాఖలతో మీ వద్దకొచ్చా.. సమస్యలు చెప్పండి.. వెంటనే పరిష్కరిస్తా.. ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ నెల్లికుదురులో మన ఊరు – మన ఎమ్మెల్యే �
Crime news | పురిట్లోనే శిశువు.. కాసేపటికే తల్లి మృతి చెందగా..ఇది తట్టుకోలేక బాలింత నానమ్మ మృతి చెందిన హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం చోటు చేసుకుంది.
Dasaradhi Rangacharya | ప్రముఖ రచయిత, అక్షర వాచస్పతి, బహూముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ దాశరథి రంగాచార్యుల విగ్రహాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ చిన్నగూడూరు మండల కేంద్రంలో ఆవిష్కరించారు.
మంత్రి సత్యవతి | దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీలకు గత ఏడేళ్లలో మూడు సార్లు వేతనాలు పెంచి, అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్త్రీ- శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దేశంలో పేదలు అభివృద్ధి చెందడం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మంత్రి సత్యవతి | తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతున్నది. రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు నిరసనగా..రేపు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్
మంత్రి ఎర్రబెల్లి | ప్రణాళికాబద్ధంగా తొర్రూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దాం. అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుదామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తొర్రూరు పట్టణ ప్రజలకు పిలుప�
మంత్రి ఎర్రబెల్లి | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతనూనే ఉంది. తాజాగా తొర్రూరు పట్టణంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది యువకులు ఆ పా
చలికాలంలో 90 రోజులు ఉండే అవకాశం సస్యరక్షణ చర్యలతో నివారణ ఇప్పటికే వేల ఎకరాల్లో పంట సాగు కేసముద్రం, డిసెంబర్ 13:మక్కజొన్నకు కత్తెర పురుగు ఆశించి రైతన్నను ఆందోళనకు గురిచేస్తోంది. వేసవిలో 30 రోజులు.. చలికాలంలో
ధాన్యానికి మద్దతు మించి ధర కేసముద్రం నుంచి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి మార్కెట్లో క్వింటాల్ వడ్లకు గరిష్ఠంగా రూ. 2021 పోటీపడి కొంటున్న వ్యాపారులు కేసముద్రం, డిసెంబర్9: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులకు �
మంత్రి సత్యవతి రాథోడ్ | డోర్నకల్ ప్రజలు నన్ను వారి ఆడబిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారని, ఈ ప్రాంత అభివృద్ధి తన బాధ్యత అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.