Mahabubabad | ఆ ఇద్దరిది ప్రేమ వివాహాం.. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన
Minister Satyavathi Rathod | దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బండిపెడుతూ రాజకీయం చేస్తున్న బీజేపీ నేతలపై నేతలపైగిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కేసముద్రం మార్కెట్లో క్వింటాల్కు రూ.10101 మహబూబాబాద్, ఎనుమాములలో రూ. 9826, రూ. 9750 కాశీబుగ్గ/కేసముద్రం, జనవరి 6 : పత్తి ధర పరుగులు పెడుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డులు సృష్టిస్తున్నది. గురువారం కేస�
Satyavati Rathod | కష్ట కాలంలో ముందుండే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కురవి దగ్గర రోడ్డుపై ఓ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడు.
welcome with flowers | మహబూబాబాద్ పట్టణంలోని స్టేషన్ రోడ్డులో అండర్ బ్రిడ్జ్ రి డిజైనింగ్ పనులను స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహబూబాబాద్ పట్టణాన్ని అన్ని రం�
ఇదివరకు ఇచ్చింది తీస్కపోరు..కొత్తది కొనరు గిడ్డంగుల్లో భారీగా నిల్వలు గోడౌన్ల ముందు లారీల బారులు జిల్లాలోని మిల్లుల సామర్థ్యం 1.10లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు సేకరించిన వానకాలం వడ్లు 75 వేల మెట్రిక్
రెండు లక్షల మంది నా యజమానులు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం 25ప్రభుత్వ శాఖలతో మీ వద్దకొచ్చా.. సమస్యలు చెప్పండి.. వెంటనే పరిష్కరిస్తా.. ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ నెల్లికుదురులో మన ఊరు – మన ఎమ్మెల్యే �
Crime news | పురిట్లోనే శిశువు.. కాసేపటికే తల్లి మృతి చెందగా..ఇది తట్టుకోలేక బాలింత నానమ్మ మృతి చెందిన హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం చోటు చేసుకుంది.
Dasaradhi Rangacharya | ప్రముఖ రచయిత, అక్షర వాచస్పతి, బహూముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ దాశరథి రంగాచార్యుల విగ్రహాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ చిన్నగూడూరు మండల కేంద్రంలో ఆవిష్కరించారు.
మంత్రి సత్యవతి | దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీలకు గత ఏడేళ్లలో మూడు సార్లు వేతనాలు పెంచి, అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్త్రీ- శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.