పలు సినిమాలకు పాటల రచన పలువురు ప్రముఖులతో ప్రశంసలు జానపదాల కోసం సొంతంగా యూట్యూబ్ చానల్ నటనపై మక్కువతో షార్ట్ ఫిలిమ్స్లోనూ రాణింపు కటిక పేదరికంలో పుట్టినా ఉన్నతస్థాయికి ఎదగాలన్న కసి అతడిని ముందుకు
ఉపాధ్యాయులకు ఆర్ఎఫ్ఐడీ గుర్తింపు కార్డులు జారీకి విద్యాశాఖ కసరత్తు కార్డులోని చిప్లో వివరాలన్నీ నిక్షిప్తం ఆన్లైన్లో కొనసాగుతున్న డాటా వెరిఫికేషన్ గుర్తింపు కార్డులివ్వడం చరిత్రలో ఇదే తొలిసా
ఈ నెల 25 నుంచి ప్రథమ సంవత్సర పరీక్షలుహాజరుకానున్న 6,062 మంది విద్యార్థులుజిల్లాలో 28 పరీక్షా కేంద్రాలునిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదుస్టూడెంట్స్ సౌకర్యార్ధం ఆర్టీసీ బస్సులుకొవిడ్ నిబంధనలతో ఎగ్జామ్స్ నిర�
మెడికల్ కళాశాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఈనెల 28వరకు దరఖాస్తులకు ఆహ్వానం 31న ఎంపిక జాబితా ప్రకటన హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు మహబూబాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మెడికల్, నర్సింగ్ కళాశ�
రైతునురాజు చేస్తున్న సీఎం కేసీఆర్జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిహన్మంతాపూర్లో సబ్స్టేషన్, వైకుంఠధామం ప్రారంభం నర్మెట, అక్టోబర్ 18: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమినిస్త
15వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు రూ. 9,97 కోట్లు విడుదల 16 మండలాల్లో 462 జీపీలకు జనాభా ప్రాతిపదికన కేటాయింపు పక్కా ప్రణాళికతో మారనున్న రూపురేఖలు నెరవేరనున్న సీఎం కేసీఆర్ లక్ష్యం మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 17: �
ఒకరినొకరు సహకరించుకుని ముందుకు నడవాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరులో ఘనంగా దసరా వేడుకలుఆకట్టుకున్న రావణవధ తొర్రూరు, అక్టోబర్16 : చెడుపై మంచి విజయం సాధిస్తుందని, ఇందుకు సంకేతం దసరావేడుకలని రాష
డోర్నకల్, అక్టోబర్ 16: పెట్రో, నిత్యావసర సరుకుల ధరల పెంపునకు నిరసనగా మండల కేంద్రంలోని మసీద్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, మంత్రి అమిత్షా దిష్టి బొమ్మలను శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా స�
భక్తి శ్రద్ధలతో తొమ్మిదిరోజుల పాటు ప్రత్యేక పూజలుఘనంగా అమ్మవారి విగ్రహాలను ఊరేగించిన భక్తులుసమీపంలోని చెరువులో నిమజ్జనంమహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 16: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. జిల్లాలో అ
ఆలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి సమీక్షలో కలెక్టర్ శశాంక కురవి వీరభద్రుడి ఆలయంలో పూజలు కురవి, అక్టోబర్ 13: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామిని బుధవారం కలెక్టర్ శశాంక దర్శించుకున్నా
చిన్నగూడూరు, అక్టోబర్13: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మరిపెడ మండలంలోని బాల్యతండా, ఆర్లగడ్డ తండాకు చెందిన టీఆర
ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ | జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 70 వేల నగదు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రి సత్యవతి | ల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజికి అడ్డుపడే ప్రయత్నం చేస్తే వారు జిల్లా ద్రోహులుగా మిగిలిపోతారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన�