భర్తకు లేఖ రాసి..కూతురిని కొంగుతో చుట్టుకొని.. చెరువులో దూకిన తల్లి బిడ్డతో సహా తల్లి మృతి మిడ్జిల్లో ఘటన మిడ్జిల్, డిసెంబర్ 2: ‘బావ నీకు..నాకు రుణం తీరిపోయింది. నేను నా బిడ్డా పోయాక నీవు, మీ అమ్మ సంతోషంగా ఉ
Minister KTR | మహబూబాబాద్ జిల్లాకు ఓ ఇద్దరు దంపతులు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో.. వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. ఆ చిన్నారులను ఆదుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ
ఎమ్మెల్యే శంకర్ నాయక్ | సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలు | కేంద్ర ప్రభుత్వం ఏడాది కింద తెచ్చిన వ్యవసాయ చట్టాలు అనాలోచితంగా తీసుకొచ్చినవని, వాటివల్ల రైతులకు అన్యాయం జరిగిందని దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి ఉపసంహరించుకున్నారు. ఏ�
Commits suicide | జిల్లాలోని డోర్నకల్ మండల పరిధిలోని రాముతండాలో గురువారం అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం..తండాకు చెందిన భూక్యా చీమా(45) కుమార్తె పెళ్లికి అప్పులు చ�
కలెక్టర్ శశాంక | జిల్లాలోని పెద్ద వంగర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కే శశాంక సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులు సహకరించాలన్నారు. పంటలను సాధ్యమైనంతవ�
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు పోలీసులకు ఉత్కృష్ట, ఆరుగురికి సేవా పతకాలు లభించినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్న రేలా జ�
మంత్రి సత్యవతి | మహబూబాబాద్ : రాష్ట్రంలో రైతులను అయోమయానికి గురి చేస్తూ.. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. యాసంగి పంట కొంటారా? లేదా ముందు
బిర్సాముండా గంగారం : భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి ఆదివాసీ వీరుడు బిర్సాముండా అని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూర్క యాదగిరి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఆదివాసీ ఉద్యోగ సంఘం, ఆదివా�
మహబూబాబాద్: మున్సిపాలిటీ పరిధిలో నడుస్తున్న వాహనాలు మంచి కండిషన్లో ఉండాలని చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కమీషనర్ ప్రసన్నరాణితో కలిసి మున్సిపల్ కార్యాలయంలో నడిచే వా
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. పులికి హాని తలపెడితే చర్యలు తప్పవని హెచ్చరికకదలికల పరిశీలనకు ప్రత్యేక బృందాలు.. సమాచారమిస్తే పారితోషికండీఎఫ్వో ప్రదీప్కుమార్శెట్టి, ఏఎస్పీ సాయిచైతన్య సూచనమంగపేట మండలంల�
మంత్రి ఎర్రబెల్లి | కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఏడాదిగా ఆందోళనలు చేస్తున్న రైతులను కార్లతో తొక్కించి చంపుతున్న పార్టీ బీజేపీ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు