కలెక్టర్ శశాంక | జిల్లాలోని పెద్ద వంగర మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కే శశాంక సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం దిగుబడి పెరిగినందున రైతులు సహకరించాలన్నారు. పంటలను సాధ్యమైనంతవ�
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు పోలీసులకు ఉత్కృష్ట, ఆరుగురికి సేవా పతకాలు లభించినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్న రేలా జ�
మంత్రి సత్యవతి | మహబూబాబాద్ : రాష్ట్రంలో రైతులను అయోమయానికి గురి చేస్తూ.. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. యాసంగి పంట కొంటారా? లేదా ముందు
బిర్సాముండా గంగారం : భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి ఆదివాసీ వీరుడు బిర్సాముండా అని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూర్క యాదగిరి అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఆదివాసీ ఉద్యోగ సంఘం, ఆదివా�
మహబూబాబాద్: మున్సిపాలిటీ పరిధిలో నడుస్తున్న వాహనాలు మంచి కండిషన్లో ఉండాలని చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కమీషనర్ ప్రసన్నరాణితో కలిసి మున్సిపల్ కార్యాలయంలో నడిచే వా
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. పులికి హాని తలపెడితే చర్యలు తప్పవని హెచ్చరికకదలికల పరిశీలనకు ప్రత్యేక బృందాలు.. సమాచారమిస్తే పారితోషికండీఎఫ్వో ప్రదీప్కుమార్శెట్టి, ఏఎస్పీ సాయిచైతన్య సూచనమంగపేట మండలంల�
మంత్రి ఎర్రబెల్లి | కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఏడాదిగా ఆందోళనలు చేస్తున్న రైతులను కార్లతో తొక్కించి చంపుతున్న పార్టీ బీజేపీ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
అమ్మాపురంలో ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా.. కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులుమహబూబాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుకు రంగ�
Snake bite | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రీ బిడ్డను పాము కాటేయడంతో (snake bite) మూడు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామంలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్: బాధ్యతారాహిత్యంగా అదే పనిగా టపాసులు కాల్చవద్దని, బాధ్యతగా వ్యవహరించి రాత్రి వేళల్లో ఎక్కువ సమయం బాంబులు కాల్చుతూ ప్రజలకు సౌండ్ పొల్యూషన్తో ఇబ్బందులు కలిగించొద్దని ఎస్పీ నంద్యాల కోటిరెడ్�
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింహనగర్లో భారీ చోరీ జరిగింది. చోరీ చేసే సమయంలో గోడలపై ఇంటి పరిసర ప్రాంతాల్లో కారం చల్లి చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఈ ఘటన అక్టోబర్ 31వ తేదీన చోటుచేసుకోగా ఆలస్
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 3వ విడత ప్రవేశాల గడువును పొడింగించినట్లు మానుకోట ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగ
మంత్రి సత్యవతి | డు వ్యవసాయం చేస్తున్న వారికి అర్హత మేరకు హక్కులు కల్పించేందుకు పార్టీల ప్రతినిధులు సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.
మహబూబాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదల ఆరోగ్యాలను సీఎంఆర్ఎఫ్ పథకం కాపాడుతుందని మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి 16 మంది లబ్ధిదారుల�