అమ్మాపురంలో ప్రారంభించనున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా.. కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులుమహబూబాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుకు రంగ�
Snake bite | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రీ బిడ్డను పాము కాటేయడంతో (snake bite) మూడు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామంలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్: బాధ్యతారాహిత్యంగా అదే పనిగా టపాసులు కాల్చవద్దని, బాధ్యతగా వ్యవహరించి రాత్రి వేళల్లో ఎక్కువ సమయం బాంబులు కాల్చుతూ ప్రజలకు సౌండ్ పొల్యూషన్తో ఇబ్బందులు కలిగించొద్దని ఎస్పీ నంద్యాల కోటిరెడ్�
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింహనగర్లో భారీ చోరీ జరిగింది. చోరీ చేసే సమయంలో గోడలపై ఇంటి పరిసర ప్రాంతాల్లో కారం చల్లి చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఈ ఘటన అక్టోబర్ 31వ తేదీన చోటుచేసుకోగా ఆలస్
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 3వ విడత ప్రవేశాల గడువును పొడింగించినట్లు మానుకోట ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగ
మంత్రి సత్యవతి | డు వ్యవసాయం చేస్తున్న వారికి అర్హత మేరకు హక్కులు కల్పించేందుకు పార్టీల ప్రతినిధులు సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.
మహబూబాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదల ఆరోగ్యాలను సీఎంఆర్ఎఫ్ పథకం కాపాడుతుందని మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి 16 మంది లబ్ధిదారుల�
పలు సినిమాలకు పాటల రచన పలువురు ప్రముఖులతో ప్రశంసలు జానపదాల కోసం సొంతంగా యూట్యూబ్ చానల్ నటనపై మక్కువతో షార్ట్ ఫిలిమ్స్లోనూ రాణింపు కటిక పేదరికంలో పుట్టినా ఉన్నతస్థాయికి ఎదగాలన్న కసి అతడిని ముందుకు
ఉపాధ్యాయులకు ఆర్ఎఫ్ఐడీ గుర్తింపు కార్డులు జారీకి విద్యాశాఖ కసరత్తు కార్డులోని చిప్లో వివరాలన్నీ నిక్షిప్తం ఆన్లైన్లో కొనసాగుతున్న డాటా వెరిఫికేషన్ గుర్తింపు కార్డులివ్వడం చరిత్రలో ఇదే తొలిసా
ఈ నెల 25 నుంచి ప్రథమ సంవత్సర పరీక్షలుహాజరుకానున్న 6,062 మంది విద్యార్థులుజిల్లాలో 28 పరీక్షా కేంద్రాలునిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదుస్టూడెంట్స్ సౌకర్యార్ధం ఆర్టీసీ బస్సులుకొవిడ్ నిబంధనలతో ఎగ్జామ్స్ నిర�
మెడికల్ కళాశాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఈనెల 28వరకు దరఖాస్తులకు ఆహ్వానం 31న ఎంపిక జాబితా ప్రకటన హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు మహబూబాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మెడికల్, నర్సింగ్ కళాశ�
రైతునురాజు చేస్తున్న సీఎం కేసీఆర్జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిహన్మంతాపూర్లో సబ్స్టేషన్, వైకుంఠధామం ప్రారంభం నర్మెట, అక్టోబర్ 18: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమినిస్త
15వ ఆర్థిక సంఘం ద్వారా జిల్లాకు రూ. 9,97 కోట్లు విడుదల 16 మండలాల్లో 462 జీపీలకు జనాభా ప్రాతిపదికన కేటాయింపు పక్కా ప్రణాళికతో మారనున్న రూపురేఖలు నెరవేరనున్న సీఎం కేసీఆర్ లక్ష్యం మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 17: �
ఒకరినొకరు సహకరించుకుని ముందుకు నడవాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరులో ఘనంగా దసరా వేడుకలుఆకట్టుకున్న రావణవధ తొర్రూరు, అక్టోబర్16 : చెడుపై మంచి విజయం సాధిస్తుందని, ఇందుకు సంకేతం దసరావేడుకలని రాష