హరితహారం స్ఫూర్తితో ఇంట్లో మొక్కల పెంపకం నందనవనాలను తలపిస్తున్న నిలయాలు ఆహ్లాదంతోపాటు మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న గృహస్తులు బయ్యారం, అక్టోబర్ 11: ఇంట్లో రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే పచ్చని చెట్ల
నందనవనమైన నర్సింహులపేట ఊరంతా హరితకాంతులు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో పచ్చందాలు.. పోలీస్స్టేషన్ నిండా పండ్ల చెట్లు రోడ్లకిరువైపులా, ఖాళీప్రదేశాల్లో ఏపుగా పెరుగుతున్న మొక్కలు నర్సింహులపేట, అక్టోబ�
వినూత్న ఆలోచనలతో సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న రూపిరెడ్డి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు సేంద్రియ పద్ధతి.. సాంకేతికతో అధిక దిగుబడులు నూతన వంగడాలపై రైతులకు అవగాహన.. అంతరపంటలకు అధిక ప్రాధాన్యం న�
ఉచితంగా రోగ నిర్ధారణ టెస్ట్లుఫలితాలిస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్స్ సెంటర్ఏరియా దవాఖానలో ఏర్పాటుమెసేజ్ రూపంలో రిపోర్టుసేవలను వినియోగించుకున్న 26,472 మందిఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలుమహబూబాబాద్
మహబూబాబాద్, అక్టోబర్ 4 : తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను గౌరవించి ఏవిధంగా చీరలు పంపిణీ చేస్తోందో, అదే విధంగా ఆడపిల్లలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ కే.శశాంక అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సీడబ�
నయీంనగర్, అక్టోబర్ 4: వ్యాక్సిన్తోనే రక్షణ అని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నా రు. ఆరోగ్య కేంద్రంలో సోమవారం వ్యాక్సినేషన్ను ప్రారంభించి మాట్లాడారు. వ్యాక్సిన్ తో పాటు స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని అ�
పేదల కోసం తపించడంలో ఎన్టీఆర్, కేసీఆర్ది ఒకటే పంథామంత్రి పువ్వాడ అజయ్కుమార్,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకమ్మ సంఘం ఆధ్వర్యంలోఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణబయ్యారం, అక్టోబర్3: తెలుగు ప్రజల ఆరాధ్యు�
30శాతం పెరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలుజీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంగత జూన్ నుంచి పెరిగిన వేతనాలు వర్తింపుజిల్లాలో 670 మంది ప్రజా ప్రతినిధులకు లబ్ధిసర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ�
గూడూరు, అక్టోబర్ 2: ప్రతిపక్షాల ఊకదంపుడు మాటలు ప్రజలు నమ్మడంలేదని, ఇప్పటి వరకు కాంగ్రెస్పార్టీకి హుజూరాబాద్లో అభ్యర్థి గతిలేడని, వారికి డిపాజిట్ కూడా రాదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక�
బార్డర్లో 10 మంది బ్రాహ్మణకొత్తపల్లి గ్రామస్తులు ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి మరో ఐదుగురు పోలీసు శాఖలో.. ఆదర్శంగా నిలుస్తున్న యువకులు నెల్లికుదురు, అక్టోబర్ 1: మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామం నుంచి 1
మంత్రి సత్యవతి | కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్తో దీక్షిత(16) అనే బాలికి చనిపోయిన విషషయం తెలిసిందే. కాగా, కురవి మండలం, గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన కుమారి దీక్షిత కుటుంబాన్ని గిరిజన సంక్షేమ శాఖ మం�
మహబూబ్నగర్: తక్కువ సమయంలోనే దేశంలో అతి పెద్ద కేసీఆర్ ఏకో అర్భన్ పార్కును మన మహబూబ్నగర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం సమీ పంలో�