మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకమైన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తన నివ�
Car Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వె�
Crime news | పండుగ పూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ కూలీ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండల కేంద్రం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
Mahabubabad | ఆ ఇద్దరిది ప్రేమ వివాహాం.. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు. హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన
Minister Satyavathi Rathod | దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బండిపెడుతూ రాజకీయం చేస్తున్న బీజేపీ నేతలపై నేతలపైగిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కేసముద్రం మార్కెట్లో క్వింటాల్కు రూ.10101 మహబూబాబాద్, ఎనుమాములలో రూ. 9826, రూ. 9750 కాశీబుగ్గ/కేసముద్రం, జనవరి 6 : పత్తి ధర పరుగులు పెడుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డులు సృష్టిస్తున్నది. గురువారం కేస�
Satyavati Rathod | కష్ట కాలంలో ముందుండే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కురవి దగ్గర రోడ్డుపై ఓ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడు.
welcome with flowers | మహబూబాబాద్ పట్టణంలోని స్టేషన్ రోడ్డులో అండర్ బ్రిడ్జ్ రి డిజైనింగ్ పనులను స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహబూబాబాద్ పట్టణాన్ని అన్ని రం�
ఇదివరకు ఇచ్చింది తీస్కపోరు..కొత్తది కొనరు గిడ్డంగుల్లో భారీగా నిల్వలు గోడౌన్ల ముందు లారీల బారులు జిల్లాలోని మిల్లుల సామర్థ్యం 1.10లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు సేకరించిన వానకాలం వడ్లు 75 వేల మెట్రిక్