పేదల కోసం తపించడంలో ఎన్టీఆర్, కేసీఆర్ది ఒకటే పంథామంత్రి పువ్వాడ అజయ్కుమార్,మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకమ్మ సంఘం ఆధ్వర్యంలోఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణబయ్యారం, అక్టోబర్3: తెలుగు ప్రజల ఆరాధ్యు�
30శాతం పెరిగిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలుజీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంగత జూన్ నుంచి పెరిగిన వేతనాలు వర్తింపుజిల్లాలో 670 మంది ప్రజా ప్రతినిధులకు లబ్ధిసర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ�
గూడూరు, అక్టోబర్ 2: ప్రతిపక్షాల ఊకదంపుడు మాటలు ప్రజలు నమ్మడంలేదని, ఇప్పటి వరకు కాంగ్రెస్పార్టీకి హుజూరాబాద్లో అభ్యర్థి గతిలేడని, వారికి డిపాజిట్ కూడా రాదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక�
బార్డర్లో 10 మంది బ్రాహ్మణకొత్తపల్లి గ్రామస్తులు ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి మరో ఐదుగురు పోలీసు శాఖలో.. ఆదర్శంగా నిలుస్తున్న యువకులు నెల్లికుదురు, అక్టోబర్ 1: మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామం నుంచి 1
మంత్రి సత్యవతి | కరెంట్ వైర్ తగలడంతో విద్యుత్ షాక్తో దీక్షిత(16) అనే బాలికి చనిపోయిన విషషయం తెలిసిందే. కాగా, కురవి మండలం, గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన కుమారి దీక్షిత కుటుంబాన్ని గిరిజన సంక్షేమ శాఖ మం�
మహబూబ్నగర్: తక్కువ సమయంలోనే దేశంలో అతి పెద్ద కేసీఆర్ ఏకో అర్భన్ పార్కును మన మహబూబ్నగర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం సమీ పంలో�
ఏటా ‘ఇన్స్పైర్ మనక్’ ద్వారా అవకాశం మంచి ప్రాజెక్టులకు బహుమతులు జిల్లాస్థాయిలో ఎంపికైతే రూ.10వేల ప్రోత్సాహం 2021-22కు ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అక్టోబర్ 15 వరకు గడువు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రత�
మంత్రి సత్యవతి | సైదాబాద్ కాలనీలో చిన్నారి చైత్రపై లైంగికదాడి చేసి, హత్య చేయడం దారుణమని, అత్యంత దురదృష్టమనీ గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి | తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ పని చేస్తున్నట్లుగా దేశంలోనే మరెవరు చేయడం లేదని గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.