మోదీ తెలంగాణకు చేసిందేమీలేదు24 గంటల కరంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిశంభునిపల్లిలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంకమలాపూర్, ఆగస్టు 22 : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ త
పాలకుర్తి, ఆగస్టు 21: శ్రావనమాసాన్ని పురస్కరించుకుని జంధాల(రాఖీ) పౌర్ణమి సందర్భంగా ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సామూహిక జంధ్యా ధారణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఓంకారేశ్వరస్వా
రికార్డుల నిర్వహణ అధ్వానంఅటెండెన్స్ యాప్ను వాడాల్సిందేఆస్తుల వివరాలను నివేదించాలిఐటీడీఏ ఉద్యోగుల సమావేశంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్యఏటూరునాగారం, ఆగస్టు 21: ఐటీడీఏలోని వివిధ శాఖల్లో కొనసాగుతున్న డెప్య
రూ.18 లక్షలు ఇచ్చిన బాధితుడు‘బాబా’ పేరుతో మోసంటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుమహబూబాబాద్, ఆగస్టు 21 : ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాంటూ టీవీలో వచ్చిన యాడ్ చూసి రూ.18లక్షలు సమర్పించుకున్నాడు పట్టణానికి చెంది�
మహబూబాబాద్, ఆగస్టు 21 : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఓ వ్యక్తి టీవీ చానల్లో యాడ్ చూసి మోసపోయాడు. చాయ్, మిర్చి అమ్ముతూ పైసాపైసా కూడబెట్టి, చివరికి ఓ మాయగాడికి 18 లక్షలు సమర్పించుకున్నాడు. పట్టణంలోని మసీ�
రిజర్వాయర్లు, చెరువుల నిండా చేపపిల్లలుజిల్లాలో ఏటేటా పెరుగుతున్న మత్స్య సంపదఈ ఏడాది చేప పిల్లల పంపిణీ లక్ష్యం 2కోట్ల 89లక్షలుఇప్పటికే తొమ్మిది రిజర్వాయర్లు, 804 చెరువుల్లో 2కోట్ల 43లక్షలు విడుదల96 శాతం పంపిణ�
మంత్రి కిషన్ రెడ్డి | జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రానికి జన ఆశీర్వాద యాత్రకు విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నెల్లికుదురు మండల వైస్ ఎంపీపీ వెంకట్, దళిత సంఘాల నాయకులు అడ్డుకున్న
త్వరలో రైల్వే దవాఖాన సబ్ డివిజన్గా ఉన్నతీకరణఅధికారుల పనితీరు భేష్దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాకాజీపేట ఆగస్టు 19: రెండు ఫిట్లైన్ల పనులు పూర్తయితే కాజీపేట రైల్వే జంక్షన్కు మహర్ద�
జిల్లా కేంద్రమైన తర్వాత అభివృద్ధిలో పరుగులు కొత్తరూపు సంతరించుకున్న మహబూబాబాద్ విశాలమైన పట్టణ రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఆహ్లాదం పంచుతున్న పట్టణ ప్రకృతి వనాలు సకల వసతులతో వైకుంఠధామాలు మహబ�
మరిపెడ, ఆగస్టు 16 : హుజూరాబాద్లో వార్ వన్సైడ్ కానున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ జోస్యం చెప్పారు. మున్సిపల్ కేంద్రంలోని టీఆర్ఎస్ నాయకు డు కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి ఇంట్లో జరిగిన ప్రథమ వర్ధంతి కా�
వేతన బకాయిల కోసం రూ.2లక్షలు లంచం డిమాండ్ హాస్టల్ వార్డెన్ నుంచి తీసుకుంటూ పట్టుబడిన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, వాచ్మన్ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ వెల్లడి మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 16: మహబూబాబ
ఘనంగా తీజ్ ఉత్సవాలు | తీజ్ పండుగ వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్తో కలిసి ఆడి పాడారు.
డోర్నకల్, ఆగస్టు 14: డోర్నకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా 2020-2021 సంవత్సరంలో కరోనా కష్టకాలంలో ఉత్తమ సేవలందించినందుకు, గార్లలో నూతన క్లబ్ ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్ విత్తనాల సుధాకర్కు లయన్స్ జిల్లా గ�