త్వరలో రైల్వే దవాఖాన సబ్ డివిజన్గా ఉన్నతీకరణఅధికారుల పనితీరు భేష్దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యాకాజీపేట ఆగస్టు 19: రెండు ఫిట్లైన్ల పనులు పూర్తయితే కాజీపేట రైల్వే జంక్షన్కు మహర్ద�
జిల్లా కేంద్రమైన తర్వాత అభివృద్ధిలో పరుగులు కొత్తరూపు సంతరించుకున్న మహబూబాబాద్ విశాలమైన పట్టణ రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఆహ్లాదం పంచుతున్న పట్టణ ప్రకృతి వనాలు సకల వసతులతో వైకుంఠధామాలు మహబ�
మరిపెడ, ఆగస్టు 16 : హుజూరాబాద్లో వార్ వన్సైడ్ కానున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ జోస్యం చెప్పారు. మున్సిపల్ కేంద్రంలోని టీఆర్ఎస్ నాయకు డు కొంపెల్లి శ్రీనివాస్రెడ్డి ఇంట్లో జరిగిన ప్రథమ వర్ధంతి కా�
వేతన బకాయిల కోసం రూ.2లక్షలు లంచం డిమాండ్ హాస్టల్ వార్డెన్ నుంచి తీసుకుంటూ పట్టుబడిన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, వాచ్మన్ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ వెల్లడి మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 16: మహబూబాబ
ఘనంగా తీజ్ ఉత్సవాలు | తీజ్ పండుగ వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్తో కలిసి ఆడి పాడారు.
డోర్నకల్, ఆగస్టు 14: డోర్నకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా 2020-2021 సంవత్సరంలో కరోనా కష్టకాలంలో ఉత్తమ సేవలందించినందుకు, గార్లలో నూతన క్లబ్ ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్ విత్తనాల సుధాకర్కు లయన్స్ జిల్లా గ�
బయ్యారం, ఆగస్టు 11: ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రం గా ఉంచుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు సూచించారు. శుక్రవారం మండలంలోని వినోభనగర్ గ్రామంలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల�
వరల్డ్ కప్ -21కి రాష్ట్రం నుంచి ఏకైక ప్రాతినిధ్యం 6.5 పాయింట్లు సాధించి 44వ స్థానం బయ్యారం, ఆగస్టు 10: అతడో నిరుపేద విద్యార్థి.. చెస్లో రాణించాలనే పట్టుదల.. రాణిస్తాననే విశ్వాసం .. తల్లి తపన .. కోచ్ల కృషి .. అతడిని
కలెక్టర్ అభిలాషా అభినవ్మహబూబాబాద్, ఆగస్టు 7: క్యాన్సర్ బారిన పడ్డ వ యోవృద్ధులకు చికిత్స అందించడంతో పాటు మనోధై ర్యం కల్పించాలని వైద్యాధికారులకు కలెక్టర్ అభిలాషా అభినవ్ సూచించారు. శనివారం కలెక్టర్�
సీఎం కేసీఆర్ పిలుపుతో పట్టుదల పెరిగింది మూడేళ్ల దాకా సాగు రైతుకు ప్రభుత్వ ప్రోత్సాహం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు 500 మంది రైతులతో అవగాహన సదస్సు తొర్రూరు, ఆగస్టు 6: వ్యవసాయరంగంలో విప్లవా త్మక మార�
తొర్రూరు/ హన్మకొండ చౌరస్తా, ఆగస్టు 6: ‘తెలంగాణ ఎట్లుండాలో కలలుగన్న జయశంకర్ సార్ గిప్పుడు బతికుంటే మస్తు సంబురపడేది.. ఆయన కోరుకున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ముందుకు నడుపుతున్నడు’ అని రాష్ట్ర �