మహబూబాబాద్, జూలై 24 : హరితహారంతో పట్టణాలకు సరికొత్త శోభ సంతరించుకుంటున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మునిసిపాలిటీ శివారు గాయత్రీగుట్ట సమీపంలోని జాతీయ రహదార�
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలిగోదావరి తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందొద్దుమంత్రి సత్యవతి రాథోడ్మహబూబాబాద్, ఏటూరునాగరంలో అధికారులతో సమీక్షమహబూబాబాద్, జూలై 23 : భారీ వర్షాలతో దెబ్బతిన్న �
భారీ వర్షాలు | మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను
23మహబూబాబాద్ రూరల్, జూలై 22 : కలాన్ని ఆయు ధంగా మలిచి నిజాంను సైతం దిక్కరించిన మహాకవి దాశరథి కృష్ణా మాచార్యులని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు కొనియాడారు. గురువారం జిల్లా కేంద్రంలోని గ
మొక్కలు నాటి రక్షించాలి లక్ష్యం పూర్తి చేయాలని ఎస్పీ ఆదేశంమహబూబాబాద్రూరల్, జూలై 19 : మొక్కలతో ఆహ్లాదకర వాతావరణం పెంపొందుతుందని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో హరితహారంలో భ
కలెక్టర్ వీపీ గౌతమ్పలు గ్రామాల్లో పర్యటనఅనుమతిలేని వెంచర్లపై చర్యలకు ఆదేశంబాధ్యతగా పనిచేయాలని సిబ్బందికి హితవుతొర్రూరు, జులై 16 : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక�
మొక్కలు నాటుతూ.. పంపిణీ చేస్తున్నఅధికారులు, ప్రజాప్రతినిధులుహరితహారం నిరంతరం కొనసాగించాలని పిలుపుప్రగతి పనులను పరిశీలిస్తున్న జిల్లా అధికారులు మహబూబాబాద్రూరల్, జూలై 14: నాటిన ప్రతి మొక్కనూ రక్షించాల
మహబూబాబాద్ : దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థల కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారి లేరని తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించినట్లు రాష్ట్ర గిరిజ
మంత్రి సత్యవతి రాథోడ్ | మహబూబాబాద్లో వైద్య కళాశాలను సరైన సమయంలో నిర్మాణం చేపట్టి వీలైనంత తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏ రిజ్వీ అన్నారు.
ములుగు అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభి గోవిందరావుపేట, జూలై 7 : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు అద్భుతం గా ఉన్నాయని ములుగు అదనపు కలెక్టర్ ఆదర్శ్సురభి, ఏటూరునాగారం ఐటీడీఏ �
మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ మండలం, వెలికట్ట గ్రామంలో పిడుగుపాటుకు గురై సాయమ్మ, అమరేశ్వరి అనే ఇద్దరు మహిళలు మృతి చెందడం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్య�