హరితహారం, పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలిమంత్రి సత్యవతిరాథోడ్మహబూబాబాద్, జూన్ 30: నేషనల్ హైవే, ఆర్అండ్బీ రహదారులకు ఇరువైపులా ప్రణళికా బద్ధంగా ఏపుగా పెరిగే మొక్కలు నాటాలని రాష్ట్ర గిరిజన, స్త్�
మహబూబాబాద్ : పాము కాటుకు గురై చిన్నారి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాద్ జిల్లా తొర్రూర�
పోచమ్మమైదాన్, జూన్ 16: వరంగల్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ వైద్యశాల స్థలాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భా
నువ్వు బీజేపీలో ఎందుకు చేరినవో ప్రజలకు చెప్పాలె కేసీఆర్ ఏం తక్కువ చేసిండని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినవ్ ఈటలపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైర్ కమలాపూర్ మండలంలో పర్యటన.. టీఆర్ఎస్లో పలువురి చ�
భూగర్భ జలాల పెరుగుదలతో రైతుల ఆసక్తిబావి ఆధారిత సేద్యానికి ప్రాధాన్యంయంత్రం సహాయంతో రెండు రోజుల్లోనే రెడీపల్లెల్లో జోరుగా బావుల తవ్వకాలుకేసముద్రం, జూన్ 14: వేలకు వేలు ఖర్చు పెట్టి బోరు వేయిస్తం, కానీ నీ�
పల్లె, పట్టణ ప్రగతి పనులు పూర్తి చేయాలివిధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుకలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుహన్మకొండ, జూన్ 14: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21వ తేదీన వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యం�
అధికారుల రంగ ప్రవేశంతో వెలుగులోకి..శిశువును స్వాధీనం చేసుకున్న అధికారులునర్సంపేట, జూన్ 13: నర్సంపేట మండలం రాములునాయక్తండాలో మగశిశువును రూ.లక్షకు విక్రయించారు. విషయం తెలుసుకున్న అధికారులు శిశువును స్వ�
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వరంగల్ కమిషనరేట్కు చోటుకరోనా కట్టడి కోసం చేసిన కృషికి గుర్తింపుహన్మకొండ సిటీ, జూన్13 : కరోనా వైరస్ కట్టడికి వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకున్న చర్యలకు గుర్తింపు ల
హైదరాబాద్ : రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన విద్యుత్ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాచిగూడ పరిధి బద్వేలు రైల్వేస్టేషన్లో ప్రవీణ్(19) అనే యువకుడు గూడ్స్ రైలు ట్యాంకర్ నుం�
బాల్య వివాహాలు లేని తెలంగాణే లక్ష్యంపిల్లలకు పెండ్లిళ్లు చేయడం సాంఘిక దురాచారంపైలట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్ జిల్లారాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్మహబూబాబాద్, జూన్ 12: �
అంతకంతకూ పెరుగుతున్న రేటురూ.6 నుంచి గరిష్ఠంగా రూ.7కు విక్రయంసెకండ్ వేవ్ తర్వాత అమాంతం పెరిగిన వినియోగంఉమ్మడి జిల్లాలో రోజుకు తింటున్నవి 15లక్షలపైనే..అయినా పౌల్ట్రీ రైతులకు లాభాలు అంతంతే..మహబూబాబాద్, జూ
నర్సంపేట, జూన్11: మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు, ఎరువుల సేకరణలో నిమగ్నమయ్యారు. నర్సంపేట డివిజన్లోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు రెండు రోజులుగా పంటల సాగుపై దృష్టి సారించారు.
రాయపర్తి, జూన్ 11 : మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన గోనెల రాజు ఇటీవల మరణించాడు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబ సభ్యులకు మత్స్యపారిశ్రామిక సహకార సంఘం యువజన విభాగం ప్రతినిధులు శుక్రవారం రూ.10,500 అందజేశారు. ఈ కార