ఘనంగా తీజ్ ఉత్సవాలు | తీజ్ పండుగ వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్తో కలిసి ఆడి పాడారు.
డోర్నకల్, ఆగస్టు 14: డోర్నకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా 2020-2021 సంవత్సరంలో కరోనా కష్టకాలంలో ఉత్తమ సేవలందించినందుకు, గార్లలో నూతన క్లబ్ ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్ విత్తనాల సుధాకర్కు లయన్స్ జిల్లా గ�
బయ్యారం, ఆగస్టు 11: ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రం గా ఉంచుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు సూచించారు. శుక్రవారం మండలంలోని వినోభనగర్ గ్రామంలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల�
వరల్డ్ కప్ -21కి రాష్ట్రం నుంచి ఏకైక ప్రాతినిధ్యం 6.5 పాయింట్లు సాధించి 44వ స్థానం బయ్యారం, ఆగస్టు 10: అతడో నిరుపేద విద్యార్థి.. చెస్లో రాణించాలనే పట్టుదల.. రాణిస్తాననే విశ్వాసం .. తల్లి తపన .. కోచ్ల కృషి .. అతడిని
కలెక్టర్ అభిలాషా అభినవ్మహబూబాబాద్, ఆగస్టు 7: క్యాన్సర్ బారిన పడ్డ వ యోవృద్ధులకు చికిత్స అందించడంతో పాటు మనోధై ర్యం కల్పించాలని వైద్యాధికారులకు కలెక్టర్ అభిలాషా అభినవ్ సూచించారు. శనివారం కలెక్టర్�
సీఎం కేసీఆర్ పిలుపుతో పట్టుదల పెరిగింది మూడేళ్ల దాకా సాగు రైతుకు ప్రభుత్వ ప్రోత్సాహం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు 500 మంది రైతులతో అవగాహన సదస్సు తొర్రూరు, ఆగస్టు 6: వ్యవసాయరంగంలో విప్లవా త్మక మార�
తొర్రూరు/ హన్మకొండ చౌరస్తా, ఆగస్టు 6: ‘తెలంగాణ ఎట్లుండాలో కలలుగన్న జయశంకర్ సార్ గిప్పుడు బతికుంటే మస్తు సంబురపడేది.. ఆయన కోరుకున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ముందుకు నడుపుతున్నడు’ అని రాష్ట్ర �
ఒక్కరికి ఆపదొస్తే.. ఊరంతా అండగా.. ఎంతపెద్ద సమస్య అయినా గ్రామంలోనే పరిష్కారం ఇప్పటివరకు పోలీస్స్టేషన్ మెట్లెక్కని గిరిజనగూడెం పూర్తిగా మద్యపాన నిషేధం అమలు ఆదర్శంగా నిలుస్తున్న మొట్ల తిమ్మాపురం మహబూబా
యునెస్కో గుర్తింపు రావడానికి సీఎం కేసీఆర్ కృషిమాజీ ఎంపీ సీతారాంనాయక్మహబూబాబాద్, జూలై 30 : రామప్ప శిల్పకళా సౌందర్యానికి చిరునామా అని మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. శుక్రవారం మహబూ