మహబూబ్నగర్, మే 25 : జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి వీసీలో వైద్య అధికారులతోపాటు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస�
పర్వతగిరి, మే 24 : లాక్డౌన్ నేపథ్యంలో వాహనాలు లేక బస్టాండ్లో వేచి ఉన్న గర్భిణిని తన వాహనంలో ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటారు మామూనూర్ ఏసీపీ నరేశ్కుమార్. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తురుకల సోమార�
వర్ధన్నపేట, మే 24 : కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎ మ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. మండల కేం ద్రంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని కొవిడ్ బాధితుల కోస�
నర్సంపేట రూరల్, మే 23 : ఆయా గ్రామాలు, తండాల్లో కరోనా వైరస్ నియంత్రణకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. నర్సంపేట మండలం మహేశ్వరంలో ఎంపీపీ మోతె కళావత
జిల్లాలో 7,557 మంది రెగ్యులర్,13 మంది బ్యాక్లాగ్లో ఉత్తీర్ణత3,960 మందికి 10/10 జీపీఏవీరిలో బాలికలు 2,219 మంది,బాలురు 1,741 మందిచెన్నారావుపేట, మే 21 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2020- 21 విద్యా సంవత్సరానిక
హన్మకొండ, మే 21: వరంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు శుక్రవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ఎంపీలు, చీఫ్విప్, జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలిక�
నర్సంపేట, మే 20 : లాక్డౌన్ను మరింత కఠినతరం చేశారు. కరోనాను నియంత్రించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అకారణంగా రో�
నర్సంపేట, మే19 : అందరూ కలిసి కట్టుగా నిలిచి కరోనాను తరిమికొట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. కరోనా కట్టడిపై బుధవారం సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ఆయన నర్సంపే�
నర్సంపేట/చెన్నారావుపేట/శాయంపేట/దామెర, మే19: ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా పట్టణాలు, గ్రామాల్లో లాక్డౌన్ విజయవం తంగా అమలవుతున్నది. బుధవారం నర్సంపేటలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారుల కు పోలీ
నర్సంపేట, మే 17 : అమెరికాలోని దాతల సహకారంతో నర్సంపేట ఏరియా హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం నర్సంపేట ఏరియా దవాఖానన�
అంచనాలకు మించి ధాన్యం దిగుబడులుకొనుగోలు కేంద్రాల వద్ద పోటెత్తుతున్న ధాన్యంట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ల వద్ద లారీల కొరతవరంగల్రూరల్, మే 15(నమస్తేతెలంగాణ) : ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ప్రభుత్వం కాళేశ్వ