ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ, మే 30 : కరోనా కట్టడికి దాతలు ముందుకొచ్చి చేయూతనివ్వడం అభినందనీయమని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. ఆదివారం ఆయన వరంగల్ అర్బన్ రెడ్క్రాస్ �
మహబూబాబాద్ జిల్లాలోని ఓ తండాలో దారుణంనిందితుడిపై పోక్సో చట్టం కింద కేసునిందితున్ని కఠినంగా శిక్షించాలిమహబూబాబాద్ కలెక్టర్, ఎస్పీకి మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలుఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్�
జిల్లాలో 30 నుంచి 9 శాతానికి తగ్గిన కరోనాచికిత్స అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలువ్యాక్సిన్ తీసుకున్నోళ్లు జాగ్రత్తలు పాటించాలిమంత్రి సత్యవతి రాథోడ్మహబూబాబాద్, మే 29 : రాష్ట్రం లో కొవిడ్ కట్టడిలో సీ�
మహబూబాబాద్ : జిల్లాలోని మరిపెడ మండలం తండా ధర్మారం శివారు సీతారాంపుర తండాకు చెందిన గిరిజన యువతి(18) పై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రా
టోకెన్లు పంపిణీ చేసిన మేయర్వాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన కమిషనర్వరంగల్, మే 28 : సూపర్ స్ప్రెడర్లకు టీకాల ఏర్పాట్లు పూర్త్తయ్యాయి. శనివారం నుంచి గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 5 కేంద్రాల్లో సూపర
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుహన్మకొండ, మే 26: మానవాళి ప్రగతికి బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గౌతమ బుద్ధుడి జయంతి, బుద�
మహబూబ్నగర్, మే 25 : జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి వీసీలో వైద్య అధికారులతోపాటు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస�
పర్వతగిరి, మే 24 : లాక్డౌన్ నేపథ్యంలో వాహనాలు లేక బస్టాండ్లో వేచి ఉన్న గర్భిణిని తన వాహనంలో ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటారు మామూనూర్ ఏసీపీ నరేశ్కుమార్. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తురుకల సోమార�
వర్ధన్నపేట, మే 24 : కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట ఎ మ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. మండల కేం ద్రంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని కొవిడ్ బాధితుల కోస�
నర్సంపేట రూరల్, మే 23 : ఆయా గ్రామాలు, తండాల్లో కరోనా వైరస్ నియంత్రణకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. నర్సంపేట మండలం మహేశ్వరంలో ఎంపీపీ మోతె కళావత
జిల్లాలో 7,557 మంది రెగ్యులర్,13 మంది బ్యాక్లాగ్లో ఉత్తీర్ణత3,960 మందికి 10/10 జీపీఏవీరిలో బాలికలు 2,219 మంది,బాలురు 1,741 మందిచెన్నారావుపేట, మే 21 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2020- 21 విద్యా సంవత్సరానిక
హన్మకొండ, మే 21: వరంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు శుక్రవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ఎంపీలు, చీఫ్విప్, జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలిక�