నర్సంపేట రూరల్, మే 23 : ఆయా గ్రామాలు, తండాల్లో కరోనా వైరస్ నియంత్రణకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. నర్సంపేట మండలం మహేశ్వరంలో ఎంపీపీ మోతె కళావత
జిల్లాలో 7,557 మంది రెగ్యులర్,13 మంది బ్యాక్లాగ్లో ఉత్తీర్ణత3,960 మందికి 10/10 జీపీఏవీరిలో బాలికలు 2,219 మంది,బాలురు 1,741 మందిచెన్నారావుపేట, మే 21 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2020- 21 విద్యా సంవత్సరానిక
హన్మకొండ, మే 21: వరంగల్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు శుక్రవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ఎంపీలు, చీఫ్విప్, జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలిక�
నర్సంపేట, మే 20 : లాక్డౌన్ను మరింత కఠినతరం చేశారు. కరోనాను నియంత్రించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అకారణంగా రో�
నర్సంపేట, మే19 : అందరూ కలిసి కట్టుగా నిలిచి కరోనాను తరిమికొట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. కరోనా కట్టడిపై బుధవారం సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ఆయన నర్సంపే�
నర్సంపేట/చెన్నారావుపేట/శాయంపేట/దామెర, మే19: ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా పట్టణాలు, గ్రామాల్లో లాక్డౌన్ విజయవం తంగా అమలవుతున్నది. బుధవారం నర్సంపేటలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారుల కు పోలీ
నర్సంపేట, మే 17 : అమెరికాలోని దాతల సహకారంతో నర్సంపేట ఏరియా హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం నర్సంపేట ఏరియా దవాఖానన�
అంచనాలకు మించి ధాన్యం దిగుబడులుకొనుగోలు కేంద్రాల వద్ద పోటెత్తుతున్న ధాన్యంట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ల వద్ద లారీల కొరతవరంగల్రూరల్, మే 15(నమస్తేతెలంగాణ) : ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ప్రభుత్వం కాళేశ్వ
టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులుడిసెంబర్లోపు గణేశా ఈకో టెక్ కంపెనీ ప్రారంభంపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిగీసుగొండ, మే 14 : వస్త్ర పరిశ్రమ రంగంలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆ�