నర్సంపేట, మే 20 : లాక్డౌన్ను మరింత కఠినతరం చేశారు. కరోనాను నియంత్రించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అకారణంగా రో�
నర్సంపేట, మే19 : అందరూ కలిసి కట్టుగా నిలిచి కరోనాను తరిమికొట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. కరోనా కట్టడిపై బుధవారం సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ఆయన నర్సంపే�
నర్సంపేట/చెన్నారావుపేట/శాయంపేట/దామెర, మే19: ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా పట్టణాలు, గ్రామాల్లో లాక్డౌన్ విజయవం తంగా అమలవుతున్నది. బుధవారం నర్సంపేటలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారుల కు పోలీ
నర్సంపేట, మే 17 : అమెరికాలోని దాతల సహకారంతో నర్సంపేట ఏరియా హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం నర్సంపేట ఏరియా దవాఖానన�
అంచనాలకు మించి ధాన్యం దిగుబడులుకొనుగోలు కేంద్రాల వద్ద పోటెత్తుతున్న ధాన్యంట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ల వద్ద లారీల కొరతవరంగల్రూరల్, మే 15(నమస్తేతెలంగాణ) : ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ప్రభుత్వం కాళేశ్వ
టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులుడిసెంబర్లోపు గణేశా ఈకో టెక్ కంపెనీ ప్రారంభంపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిగీసుగొండ, మే 14 : వస్త్ర పరిశ్రమ రంగంలో రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆ�
లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయాలిఐసొలేషన్ కేంద్రాలు పెంచాలిమానుకోట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్మహబూబాబాద్, మే 13 : ప్రజల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదనే సద�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాలాక్డౌన్ సడలింపు సమయంలో రోడ్డెక్కిన సర్వీసులుచాలా బస్సులు హన్మకొండ బస్స్టేషన్కే పరిమితం..కరోనా నిబంధనలతో నడిపిస్తాం : ఆర్ఎంహన్మకొండ చౌరస్తా, మే 12 : కరోనా ఉధృతి నేపథ్యంలో ప్�
గీసుగొండ/రాయపర్తి, మే 12: దవాఖానల్లో నర్సుల సేవలు మరువలేనివని గీసుగొండ ఎంపీపీ సౌజన్య అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని పీహెచ్సీలో బుధవారం నర్సులను సన్మానించారు. కార్యక్రమం�