మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన తొర్రూర్ మండలం వెలికట్ట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..పొలంలో నాటు వేస్తుండగా పిడుగుపడి కొమ్ము సాయమ్మ, కొమ్ము అమరేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు. కొమ్ము ఉపేంద్ర అనే మరో కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల