అధికార కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఓ వైపు రేవంత్ సర్కార్.. సమస్యలు, హామీలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు వేసి వేధిస్తుండగా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జ�
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి పీఎంశ్రీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు భానుప్రియ, నందిని జాతీయస్థాయి షూటింగ్ బాల్ టోర్నీకి ఎంపికయ్యారు. ఈనెల 18న తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్�
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని దుబ్బగూడెం వద్ద పాకాల ఏటిపై అడ్డంగా నిర్మించతలపెట్టిన పాలేరు లింకు కెనాల్ సర్వేను ముల్కనూర్, దుబ్బగూడెం రైతులు అడ్డుకున్నారు. సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు తహ
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, తొర్రూరు మున్సిప
ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించేందుకు ప్రభుత్వం మున్నేరు-పాలేరు లింక్ పథకాన్ని చేపట్టిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
Schools | ‘మనఊరు- మనబడి’ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఆయా కాంట్రాక్టర్లు శనివారం పాఠశాలలకు తాళం వేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ ధారాసింగ్ తాళం వేసి మ
యూరియా కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. రైతులకు సరిపడా బస్తాలు లేకనో, అధికారుల మధ్య సమన్వయం లేకనో పంపిణీలో గందరగోళం నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ స
సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన తన తల్లి ఓటమి చెందడంతో తట్టుకోలేని తనయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండలం చెరువుముందు కొత్తగూడెంలో జరిగింది.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మహబూబాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సర�
మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శనివారం పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యతండాలో ఈనెల 22న జరిగిన ఓ వ్యక్తి హత్య ఉద్రిక్తతకు దారితీసింది. తండాకు చెందిన వీరన్న మంగళవారం రోడ్డుపై మృతి చెంది కనిపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు హత్య కే�
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై బిహార్కు చెందిన వలస కూలీ లైంగికదాడికి యత్నించిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ మహిళ తన వ్యవసాయ పొలంలో పనులు �
కాంగ్రెస్ నాయకులు తమ వార్డు సభ్యుడిని కిడ్నాప్ చేశారని మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్లసంకీసకు చెందిన బీఆర్ఎఎస్ నాయకులు శుక్రవారం మరిపెడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కాజీపేట నుంచి తరలించొద్దని, ఇక్కడే వసతులు కల్పిం చి కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ములు