బిల్లు రాకపోవడంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ బడికి తాళం వేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు బీల్యానాయక్తండాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా �
ప్రకృతి ఒడిలో కథలను రాసుకున్న ఆ యువకుడు... సంక్షేమ పథకాలపై పోలీసుల కర్తవ్యాన్ని గుర్తు చేసిండు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తన భుజం తట్టిన సందర్భాన్ని సార్థకం చేసుకోవాలని ఉన్నత చదువులు చదివినా కెమెరా, యాక్ష�
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న బేరగాళ్ల వడ్లు మాత్రమే కొనుగోలు కేంద్రం వద్ద కాంటా పెడుతున్నారని, రైతుల వడ్లు మాత్రం కొనకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, రైతులు నిరసన వ్యక్�
రైతు బీమా పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతున్నది. దీంతో చనిపోయిన రైతు కుటుంబాలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా యి. అనుకోకుండా ఏ కారణం వల్లనైనా రైతు చనిపోతే వారి కుటుంబం వీధిన పడకూడదనే ఉద్దేశం తో
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతలు యూనిఫామ్స్ అందజేస్తారు. ఇందుకు సంబంధించి ఏటా మే మొదటి వారంలోనే సంబంధిత ఏజెన్సీ ద్వారా మండల పాయింట్కు, అక్కడి నుంచి ఐకేపీ ఎస్
కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకుతోడు రవాణాకు లారీల కొరత నెలకొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ �
బాలికపై లైంగిక దాడి చేసిన వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ గణేశ్ తెలిపిన వి వరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పున్నం నర్స య్య(65) అదే గ్రామానికి చెందిన వంద ఏండ్లు �
ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్ముకునేందుకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 40 రోజులుగా గ్రామంలోని కోనుగోలు కేంద్రంలో పడిగాపులుగాస్తున్నామని ఆ�
సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు రూ.82,40,000 పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ టౌన్ ఎస్సై గడ్డం ఉమ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ కాలనీ
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుచేసి పంటలు పండిస్తే కొనుగోలు చేపట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.