సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు రూ.82,40,000 పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ టౌన్ ఎస్సై గడ్డం ఉమ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ కాలనీ
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుచేసి పంటలు పండిస్తే కొనుగోలు చేపట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ మాజీ చైర్పర్సన్
పేగు బంధం మృత్యుపాశమైంది. కుటుంబ కలహాలతో కసాయిలా మారిన ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారుల వందేళ్ల జీవితాన్ని చిదిమేశాడు. తరచూ ఇంట్లో జరుగుతున్న గొడవలు ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టాయి.
మక్క రైతులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో రో జులు, వారాల తరబడి నిరీక్షిస్తున్నారు. సమయానికి సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం, కాంటాలు పెట్టడంలో ఆలస్యం.. గన్నీ సంచుల కొరతతో ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా
అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మక్కజొన్న చేన్లు దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు రైతులకు చెందిన 15 ఎకరాల మక్కజొన్న పంటలు కాలిబూడిదయ్యాయి.
ఆరుగాలం క ష్టపడి పండించిన మక్క పంట అగ్నికి ఆ హుతైంది. మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండలం చెరువుముందు కొత్తగూడెం శివారులోని ఓ రైతు మక్కపంటకు శనివారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకున్నది.
మక్కజొన్న సాగు రోజు రోజుకు భారంగా మారుతున్నది. పెట్టుబడులు గణనీయంగా పెరగడంతో పాటు, మార్కెట్లో లభిస్తున్న ధర రైతులకు నిరాశే మిగులు తున్నది. చివరికి పంట అమ్ముకునేందుకు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు మా�
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, అప్పటి వరకూ విద్యుత్ కార్మికులు పోరాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. అదివారం మహబూబాబాద్ జిల్లా తొర్�
కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు నానా కష్టాలు పడుతున్నా రు. ఓ వైపు పంట కాలంలో యూరియా అందక ఇబ్బందులు పడి.. అరకొరగా పండిన పంటను సైతం అమ్మాలం టే ఇబ్బందులు తప్పడం లేదు.