మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తన కన్నతల్లిపై గొడ్డలితో దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. టేబుల్ కింద చేయి పెడితే తప్పా.. ఇక్కడ ఫైల్ ముందుకు కదలడం లేదు. లర్నింగ్, శాశ్వత, ఏవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు వాహన ఫిట్నెస్లు, రిజి�
‘మిమ్మల్ని చూసేందుకు చావడానికైనా సిద్ధమే సార్' అంటూ ఓ దివ్యాంగుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆశ్చర్యానికి గురిచేశాడు. కేటీఆర్ను చూసేందుకు కాన్వాయ్ వెంట పరుగులు తీశాడు.
తొర్రూరు మున్సిపాలిటీ పై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమావారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహ�
మహబూబాబాద్ జిల్లా గార్ల నమస్తే తెలంగాణ విలేకరి సోమయ్యపై దాడిని నిరసిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని అంబేద్కర్ కూడలిలో జర్నలిస్టులు రాస్తారోకో చేపట్టారు.
అధికార కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఓ వైపు రేవంత్ సర్కార్.. సమస్యలు, హామీలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు వేసి వేధిస్తుండగా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జ�
మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి పీఎంశ్రీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు భానుప్రియ, నందిని జాతీయస్థాయి షూటింగ్ బాల్ టోర్నీకి ఎంపికయ్యారు. ఈనెల 18న తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్�
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని దుబ్బగూడెం వద్ద పాకాల ఏటిపై అడ్డంగా నిర్మించతలపెట్టిన పాలేరు లింకు కెనాల్ సర్వేను ముల్కనూర్, దుబ్బగూడెం రైతులు అడ్డుకున్నారు. సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు తహ
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, తొర్రూరు మున్సిప
ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించేందుకు ప్రభుత్వం మున్నేరు-పాలేరు లింక్ పథకాన్ని చేపట్టిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
Schools | ‘మనఊరు- మనబడి’ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఆయా కాంట్రాక్టర్లు శనివారం పాఠశాలలకు తాళం వేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ ధారాసింగ్ తాళం వేసి మ
యూరియా కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. రైతులకు సరిపడా బస్తాలు లేకనో, అధికారుల మధ్య సమన్వయం లేకనో పంపిణీలో గందరగోళం నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ స