మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పసుపు ధర రూ.13,221 పలికింది. ఈ ఏడాదికి ఇదే గరిష్ఠ ధర కావడం విశేషం. మార్కెట్కు 56 క్వింటాళ్ల పసుపు విక్రయానికి రాగా గరిష్ఠంగా క్వింటాల్కు ర
కడదాకా తోడుంటాడునుకున్న భర్త, వృద్ధాప్యంలో కంటికిరెప్పలా కాపాడుతాడనుకున్న కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. వారి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ వృద్ధురాలు అకస్మాత్తు గా చనిపోయింది. ఐదు నెల�
Rice, paper bits from girl’s eye | ఆరేళ్ల బాలిక కంటి నుంచి బియ్యం, పేపర్ ముక్కలు (Rice, paper bits from girl’s eye) వంటివి వస్తున్నాయి. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తెలంగాణలోని మహబూబాబాద్
మానుకోట జిల్లాపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. గురువారం సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభ వేదికగా సీఎం కేసీఆర్ జిల్లా అభివృద�
‘జీపీల అభివృద్ధికి రూ.10లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చరిత్రాత్మకం. ముఖ్యమంత్రి ముందు చూపు వల్లే పల్లెల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత ఆయనదే.
దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణలో అమలవుతున సంక్షేమ పథకాలతోపాటు వి ద్యా వ్యవస్థను చూస్తున్నాయని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అదిరోహించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్ర
రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే చెట్లతో పల్లె ప్రకృతి వనం గ్రామస్తులకు ఆనందం.. ఆహ్లాదం పంచుతోంది. ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్, సేద తీరేందుకు బెంచీలు, చిన్నారులను ఆకట్టుకునే చిత్రాలు చూడముచ్చట గొలుపుతున్�
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా వరి, పత్తి సహా మిరప చేన్లలో నీరు నిలిచి పలు రకాల తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.
బడి, పిల్లల శ్రేయస్సే ముఖ్యోద్దేశం సమావేశాల్లో తల్లిదండ్రుల పాత్ర పెంచుతూ నిర్ణయం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పాఠశాలల సంక్షేమంలో ప్రజల భాగస్వామ్యం మరింత విస్తృతం నెల్లికుదురు, ఆగస్టు 26 : పిల్లలకు క
ఆమె స్ఫూర్తితోనే దేశంలో ఎన్నో అనాథ శరణాలయాలు దళితబంధు ద్వారా ఆర్థిక సాధికారత సాధించాలి మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మహబూబాబాద్, ఆగస్టు 26 : అనాథలను ఆదుకున్న ఆదర్శమూర్తి మదర్థెరిసా అని ఎమ్మె�
సీఎం కేసీఆర్ కుటుంబంపై నిరాధార ఆరోపణలు సరికాదు దేశంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.. గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ