అభివృద్ధిని మరిచిపోయి కమీషన్ల కోసం మంత్రులే పాకులాడుతున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం, కురవి, మండలకేంద్రంలో ఏర్పా టు చేసిన సమావేశాల్లో పాల్గొన్నార�
కేవలం ఆరుగురు ఎస్టీలున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తీ�
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు పేరెంట్స్ ఆందోళనకు దిగారు.
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. జిల్లాలో గత నెల చివరి వారం నుంచి ఒకో కేంద్రాన్ని అధికారులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు 72 సెంటర్లను అధికారికంగా ప్రారంభించినప్పటికీ క్రయవి�
డోర్నకల్ మండలం ముల్కలపల్లి శివారులోని ఆకేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం హామీలకే పరిమితమైంది. స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ బ్రిడ్జిని పరిశీలించి, త్వరలో
మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన పే షెంట్ రాజును బతికుండగానే మార్చురీ గదికి తరలించడంపై శుక్రవారం అధికారులు విచా రణ చేపట్టారు.
మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసిన కానిస్టేబుల్పై పోలీసులు లైంగికదాడి కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు భర్తతో మనస్పర్ధల కారణంగా గతంలో గొడవలు జరిగాయి.
బీఆర్ఎస్ వారికి పనులు అప్పగిస్తే తాట తీస్తానని ఎమ్మెల్యే మురళీనాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.