మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు పేరెంట్స్ ఆందోళనకు దిగారు.
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. జిల్లాలో గత నెల చివరి వారం నుంచి ఒకో కేంద్రాన్ని అధికారులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు 72 సెంటర్లను అధికారికంగా ప్రారంభించినప్పటికీ క్రయవి�
డోర్నకల్ మండలం ముల్కలపల్లి శివారులోని ఆకేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం హామీలకే పరిమితమైంది. స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ బ్రిడ్జిని పరిశీలించి, త్వరలో
మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన పే షెంట్ రాజును బతికుండగానే మార్చురీ గదికి తరలించడంపై శుక్రవారం అధికారులు విచా రణ చేపట్టారు.
మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసిన కానిస్టేబుల్పై పోలీసులు లైంగికదాడి కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన ఓ మహిళకు భర్తతో మనస్పర్ధల కారణంగా గతంలో గొడవలు జరిగాయి.
బీఆర్ఎస్ వారికి పనులు అప్పగిస్తే తాట తీస్తానని ఎమ్మెల్యే మురళీనాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
బీసీ బంద్లో భాగంగా శనివారం కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. బంద్లో భాగంగా షాప్ ఇంకా మూయలేదంటూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో కొందరు కాంగ్రెస్ నాయకులు మహిళా వ�
వాతావరణం అనుకూలిస్తే.. వాణిజ్య పంటల్లో సిరులు కురిపించేది మిర్చి. వర్షాభావం.. చీడపీడలతో దిగుబడి రాక.. వచ్చిన పంటకు ధర లేక.. మార్కెట్లో అమ్ముకుంటే గిట్టుబాటు కాక.. సాగు ఖర్చులు కూడా కలిసిరాక రైతులు నష్టాలపా�
ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం ఉమ్మడి జిల్లా రైతులను ఆగమాగం చేసింది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం పడగా, జనగామ, హనుమకొండ, ములుగులో మోస్తరుగా కురిసింది. చెడగొట్టు వానతో పత్తి, వరి పంటలకు �
బహిర్భూమికని వెళ్లిన ఇద్దరు చిన్నారులు బావిలోపడి మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో జరిగింది. స్థానికులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇటికాల నర్సయ్య, స్వాతి దంపతుల కు