శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ) కాల్వలకు గోదావరి జలాలు విడుదల చేయాలని, చెరువులను నింపి పంటలకు సాగునీరందించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డి మాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతుల
ప్రమాదవశాత్తు కుంటలో పడి మండలంలోని పిల్లిగుండ్లతండాకు చెందిన తల్లీ కొడుకు మృతి చెందిన ఘటన మొగిలిచర్ల శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. తండాకు చెందిన నవ్య (26) తన భర్త అశోక్ హైదరాబాద�
Teacher dies | మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad) విషాదం చోటు చేసుకుంది. పుష్పుల్ రైలు ఢీకొని(Train accident) ఉపాధ్యాయుడు దుర్మరణం(Teacher dies)చెందాడు.
అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల్లో చోటచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొత్త దొమ్మాటకు చెందిన యు�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మహబూబాబాద్ జిల్లా సబ్ జైలు రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. పాత కేసు విషయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం వల్లే తన కుమారుడు మృతి చెందాడ
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రూ. 3 కోట్లకు ఐపీ పెట్టినట్లు సమాచారం. మండలంలోని ఏజెన్సీ గ్రామానికి చెందిన సదరు వ్యాపారి గంధంపల్లిలో ఎరువులు, పురుగు మందుల షాపు నిర్వహిస్తున�
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని మూడుకొట్�
నిజాం ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా భూస్వాములు, పెత్తందార్ల అరాచకాలపై తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్ని ధారలుగా మలిచి.. రుద్రవీణలు మోగించి.. ప్రజల్లో చైతన్యం నింపిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. ఎన�
వానకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా వర్షం కురవకపోవడంతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. వాన పడుతుందనే ఆశతో రైతులు పత్తి, పెసర, మక్కజొన్న, పసుపు వంటి పంటలు వేశారు. బావులు, బోర్ల కింద వరినారు పోశారు. వాన రాక, కాల్వ �
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ పొగుళ్లపల్లిలోని ఏకలవ్య పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ శుక్రవారం విద్యార్థులు గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం సమీపంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన రైతు భాషబోయిన ఐలయ్య కోటి చెరువు వెనుక ఉన్న తన ప�
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఓటర్లు పాల్గొనాలని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ పిలుపు నిచ్చారు. తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కురవి మండ లం పెద్దతండాలోని బూత్ నంబర్ 68లో ఎన్యుమరేషన్ ఫామ్ పూర�
కాంగ్రెస్ మాయ మాటలను ఎవరూ నమ్మరని మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు పక్కన నిర్మించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు
బిల్లు రాకపోవడంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ బడికి తాళం వేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు బీల్యానాయక్తండాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా �