రాష్ట్రంలో డ్రైపోర్ట్ ఏర్పాటు వ్యవహారం కాగితాలు దాటి కార్యరూపం దాల్చడంలేదు. ప్రభుత్వం స్థలాల పరిశీలన, ప్రతిపాదనలు రూపకల్పన వరకే పరిమితమవుతున్నది తప్ప డ్రైపోర్ట్ ఏర్పాటుకు పక్కా ప్రణాళికలు రూపొందిం
మంత్రి సీతక్క ఇలాకాలో ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీకి వాహనాలు కిరాయికి మాట్లాడుకొని ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకే చేరుకున్�
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పూసలతండాకు చెందిన ఆర్మీ జవాన్ మూడ నవీన్ గత నెల తన భార్య ఆపరేషన్ కోసం ఢిల్లీ నుంచి స్వగ్రామానికి వచ్చి ఇటీవల శస్త్రచికిత్స చేయించాడు.
ఎంజీఎంలో శవం మారింది. మార్చురీ నుం చి ఒకరి బదులు మరొకరి మృతదేహం ఆ ఊరికి చేరడం.. తమది కాదని బంధువులు గుర్తించడం తో తిరిగి మళ్లీ మార్చురీకే వచ్చింది. దీంతో అప్పటిదాకా శ్మశానవాటిక వద్ద అన్ని లాంఛనాలన్నీ సిద్�
మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం మా టేడులో బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దంపతులపై దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన శివరాత్రి యాకన్న గురువారం ట్రాక్టర్తో పొలం దున్ని ఇంటికి �
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల సరఫరాపై ఆరా తీశారు. వివరాలిలా ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిల�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఎద్దును ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ ముందు భాగం స్పల్�
అరకొర వానలకు వేసిన పంటలు పండుతాయో.. ఎండుతాయో అనే ఆందోళనలో ఉన్న అన్నదాతకు యూరియా కష్టాలు తప్పడంలేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో మూడు రోజుల క్రితం కురిసిన మోస్తరు వర్షానికి పత్తి, మక్కజొన్న ప�
చేతి వేళ్లపై నుంచి కార్లు పోనిచ్చుకోవడం.. ఛాతీ పై పెద్ద బండరాయిని పగులగొట్టించుకోవడం సినిమాల్లో చూశాం. కానీ నిజ జీవితంలోనూ ఓ దివ్యాంగుడు ఈ విన్యాసాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఆత్మైస్థెర్యం ఉంటే ఏ పని�
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి చేతి చమురును కొంతమంది రెవెన్యూ అధికారులు వదిలిస్తున్నారు. విచారణ పేరిట డబ్బులు అడుగుతున్నారు. లేదంటే కార్డు ఇవ్వమంటూ దబాయిస్తున్నారు.