సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన తన తల్లి ఓటమి చెందడంతో తట్టుకోలేని తనయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా బ య్యారం మండలం చెరువుముందు కొత్తగూడెంలో జరిగింది.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మహబూబాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన సర�
మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శనివారం పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యతండాలో ఈనెల 22న జరిగిన ఓ వ్యక్తి హత్య ఉద్రిక్తతకు దారితీసింది. తండాకు చెందిన వీరన్న మంగళవారం రోడ్డుపై మృతి చెంది కనిపించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు హత్య కే�
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై బిహార్కు చెందిన వలస కూలీ లైంగికదాడికి యత్నించిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ మహిళ తన వ్యవసాయ పొలంలో పనులు �
కాంగ్రెస్ నాయకులు తమ వార్డు సభ్యుడిని కిడ్నాప్ చేశారని మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్లసంకీసకు చెందిన బీఆర్ఎఎస్ నాయకులు శుక్రవారం మరిపెడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కాజీపేట నుంచి తరలించొద్దని, ఇక్కడే వసతులు కల్పిం చి కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ములు
అభివృద్ధిని మరిచిపోయి కమీషన్ల కోసం మంత్రులే పాకులాడుతున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం, కురవి, మండలకేంద్రంలో ఏర్పా టు చేసిన సమావేశాల్లో పాల్గొన్నార�
కేవలం ఆరుగురు ఎస్టీలున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు మూడు వార్డులను ఎస్టీలకు కేటాయించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తీ�
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు పేరెంట్స్ ఆందోళనకు దిగారు.