ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలువాల్సిన విద్యాశాఖ అధికారి ఏసీబీకి చిక్కాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఓ ఉత్తమ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గూ�
ACB Raid | జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన విద్యాశాఖాధికారితో పాటు స్కూల్ అసిస్టెంట్ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్గా చిక్కారు.
మక్కలకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
యాసంగి పంటలను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టానికి అద్దం పడుతుందీ చిత్రం. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఆకేరు వాగును నమ్ముకొని దాని పరీవాహక గ్రామాలైన జయపురం, కౌసల్యదేవిపల్లి, బొజ్జన్�
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని బేగావత్ సోనియా 69వ ఎస్జీఎఫ్ అండర్-17 బాలికల రగ్బీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి సమీపంలో ఉన్న పాకాల ఏరు ఎండిపోతున్నది. మార్చిలోనే నీళ్లు అడుగంటడంతో సాగు నీళ్లు అందక వరి పొలాలు ఎండిపోతున్నాయి. గత జనవరిలో పాకాల ఏరులో సమృద్ధిగా నీళ్లుండడంతో సమ�
తల్లిదండ్రులు హత్యకు గురైన విష యం టెన్త్ పరీక్ష రాసిన అనంతరం తెలియ డంతో బాలిక విషాదం లో మునిగిపోయిన ఘటన మహబూబా బాద్ జిల్లా గూడూరు మండలం గన్యచకృ తండాలో వెలుగు చూసింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తన కన్నతల్లిపై గొడ్డలితో దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులపై ఇంటర్ విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. టేబుల్ కింద చేయి పెడితే తప్పా.. ఇక్కడ ఫైల్ ముందుకు కదలడం లేదు. లర్నింగ్, శాశ్వత, ఏవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు వాహన ఫిట్నెస్లు, రిజి�
‘మిమ్మల్ని చూసేందుకు చావడానికైనా సిద్ధమే సార్' అంటూ ఓ దివ్యాంగుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆశ్చర్యానికి గురిచేశాడు. కేటీఆర్ను చూసేందుకు కాన్వాయ్ వెంట పరుగులు తీశాడు.
తొర్రూరు మున్సిపాలిటీ పై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమావారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహ�
మహబూబాబాద్ జిల్లా గార్ల నమస్తే తెలంగాణ విలేకరి సోమయ్యపై దాడిని నిరసిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని అంబేద్కర్ కూడలిలో జర్నలిస్టులు రాస్తారోకో చేపట్టారు.
అధికార కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఓ వైపు రేవంత్ సర్కార్.. సమస్యలు, హామీలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు వేసి వేధిస్తుండగా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జ�