ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి), కామేపల్లి మండల వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి గ్రామ సమీపంలో మిర�
పిడుగుపాటుకు రైతు మృతి చెందిన సంఘటన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో బుధవారం జరిగింది. మడుపల్లికి చెందిన గడిపూడి వీరభద్రరావు (56) తన పొలంలో నాలుగు రోజుల క్రితం మిర్చి మొక్కలను నాటాడు.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన రైతు గరిగంటి మల్లయ్య (55) ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్లయ్యను అతని కొడుకు రమేశ్ చెరువు వద్ద గల పొలాని�
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పిడుగుపాటుతో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జిల్లాలోని గాదిగూడా మండలంలోని పిప్పిరి గ్రామంలో నలుగురు, బేల మండలంలోని సొన్నాస్,
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో గడ్డం లింగారెడ్డి ఇంటిపై సోమవారం ఉదయం పిడుగు పడింది. పిడుగుపాటు వల్ల లింగారెడ్డి ఇంటి భవనం పై భాగం కొద్దిగా పగుళ్లు చూపింది.
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మే నెల చివరి వారంలో వర్షాలు దంచికొట్టాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలుసైతం కురిశాయి. అయితే, జూన్ నెలలో వారం రోజులుగా మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ప్రజలు మ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత పోసింది. సాయంత్రం మూడు గంటల సమయంలో ప్రారంభమైన వాన సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా పడింది.
Veterinary Officer | రాబోయే వర్షాకాలంలో ఎక్కడైనా పిడుగుపాటుకు జీవాలు మృతిచెందితే సమాచారం ఇవ్వాలని జిల్లా వెటర్నరీ ఇన్చార్జి అధికారి జ్ఞానశేఖర్ అన్నారు.