Lightning | స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకుడిని మృత్యువు పిడుగురూపంలో పొట్టనబెట్టుకున్నది. ఆదివారం ఉదయం జరిగిన ఘటనతో రాజన్నసిరిసిల్ల కేంద్రంలో విషాదం అలుముకున్నది.
Karimnagar | జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానిక �
గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు అవగాహన లోపంతో పిడుగుపాటుకు గురై ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించక పోవడంతో ప్రతి ఏటా జిల్లాలోని �
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు (Delhi) దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఇన్నిరోజులుగా రికార్డు స్థాయి ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపశమనం లభించింది.
హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన వాన పడింది.
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం (Rain) కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి హనుమకొండ (Hunamkonda) జిల్లా పరకాలలో (Parakala) ఈదురుగాలులు, ఉరుములు (Thunderstorms), మెరుపులతో (Li
Lightning | జార్ఖండ్లో గత రెండు రోజుల్లో పిడుగుపాటుకు 12 మంది మృత్యువాతపడ్డారు. ధన్బాద్, జంషెడ్పూర్, గుమ్లాతో పాటు చత్రా, హజారీబాగ్, రాంచీ, బొకారో ఖుంటి తదితర ప్రాంతాల్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారని ఎ�
TS Weather Update | రాగల రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిప�
Tragedy | జిల్లాలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో విషాదం నెలకొని ఉంది. ఆదివారం సాయంత్రం పిడుగుపాటు వల్ల తండ్రి, కొడుకు(Father and Son) మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుండడంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబ�
రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్లో (West Bengal) పిడుగులు (Lightning) బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాలో గురువారం ఉరుములు, మెరుపులతో (Thunderstorms) కూడిన సాధారణ వర్షపాతం నమోదయింది. అయితే వర్షంతోపాటు పిడుగులు పడటంతో 14 మంది మృతిచెందా�
కమ్మర్పల్లి మండలంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నువ్వు పంట నేల వాలింది. ఉప్లూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఏకలవ్య నగర్లో ప్రధాన రోడ్డుపై చెట్టు విరిగి పడడంతో జీపీ కార్మికులు త�
AP News | ఏపీలోని పలు జిల్లాలో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు(Rains) పడుతున్నాయి. ఆదివారం గుంటూరు(Guntur) జిల్లా ప్రత్తిపాడు మండలంలో పిడుగులు(Lightning) పడి ఇద్దరు రైతులు(Farmers) మృతి చెందారు.