IMD | పలు రాష్ట్రాల్లో పిడుగుల (Lightnings) తో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఇండియన్ మెటియరోలాజికల్ డిపార్టుమెంట్ - IMD) హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. చేవెళ్లలోని బీజాపూర్ హైవేపై మిర్జాగూడ-ఖానాపూర్ గ్రామాల మధ్యలో భారీ మర్రి వృక్షం నేలపై పడడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
Jogulamba Gadwal | మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటుకు మరో వ్యక్తి మృతి చెందాడు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని చంద్రశేఖర్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం పలు మండలాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. నడిగూడెం మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన మామిడి రమణ (24), అదే గ్రామానికి చెందిన మామిడి పద్మతో కలిసి నడిగూడెం శివారులోన
Lightning | ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన కూలీలు ముగ్గురు పిడుగుపాటుకు గురై మృతి చెందారు.
Hanumakonda | హనుమకొండ(Hanumakonda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి (Women killed)చెందారు. ఈ విషాదకర సంఘటన ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.