ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. తుఫాన్ ప్రభావంతో నిన్నటివరకు చెదురుమదురు జల్లులు పడినప్పటికీ మంగళవారం సాయంత్రం భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం, పాల్వంచ,
మరోసారి కుండపోతగా కురవడంతో రాజధాని హైదరాబాద్ (Hyderabad) తడిసిముద్దయింది. సోమవారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున మరోసారి దంచికొట్టింది. వేకువజామున ప్రారంభమైన వా�
సహజంగా తుఫాన్లు, భూకంపాలు, భారీ వర్షాలు, వరదలు, గాలిదుమారాలు, వ డగాలులను ప్రకృతి విపత్తులుగా పరిగణిస్తుం టాం. పిడుగును ప్రకృతి విపత్తుగా ఎవరూ భావించరు. కానీ, అన్నింటికంటే పిడుగే అత్యంత ప్రమాదకారిగా ఎన్నోస
Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం(Kothagudem) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి పిడుగు పడి(Lightning) ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి(Youths died) చెందారు. మృతులు దమ్మపేట మండలం జమేదార్ బంజర్ గ్రామ చెరువులో చేపలు పడు�
Viral Video | ప్రస్తుతం యువతపై సోషల్ మీడియా ప్రభావం పడుతున్నది. ఈ క్రమంలో జనాలను ఆకర్షించేందుకు కొత్త కొత్త స్టంట్స్ చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెడుతూ రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్త�
ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో సోమవారం గంట పాటు కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. బలమైన గాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల �
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడి బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి పదుల సంఖ్యలో రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల విద్యుత్
రాష్ట్రంలో బుధవారం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి భారీ నష్టం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం సీతానగరంలో చెట్టు కింద పిల్లలు ఆడుకుంటుండగా పిడుగుపడి సంపత్(14) అక్కడికక్కడే మృతి చెం�
పశ్చిమబెంగాల్లోని మాల్డా (Malda) జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు (Lightning ) 11 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు దవాఖానకు తరలించార�