AP News | ఏపీలోని పలు జిల్లాలో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు(Rains) పడుతున్నాయి. ఆదివారం గుంటూరు(Guntur) జిల్లా ప్రత్తిపాడు మండలంలో పిడుగులు(Lightning) పడి ఇద్దరు రైతులు(Farmers) మృతి చెందారు.
Rains | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రైతులు (Farmers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షం పడడంతో ధాన్యం(Grains) తడిసి ముద్దవుతుందని వాపోతున్నారు.
హైదరాబాద్లో (Hyderabad) అక్కడక్కడ వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning) వస్తున్నాయి. దీనికి వర్షం కూడా తోడయింది.
యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి.
ఉత్తరఖండ్లోని ఉత్తరకాశీలో (Uttarkashi) విషాదం చోటుచేసుకున్నది. ఉత్తరకాశీ సమీపంలోని ఖట్టూ ఖాల్ అటవీ ప్రాంతంలో మేకల మందపై పిడుగు (Lightning) పడింది. దీంతో మందలోని 350కి పైగా మేకలు, గొర్రెలు మృతిచెందాయి.
అన్నమో రామచంద్రా అని ప్రజలు బుక్కెడు బువ్వకోసం అంగలారుస్తున్న కాలమది. వర్షాల మీద ఆధారపడ్డ తెలంగాణ రైతాంగం కరువుతో కాలం వెళ్లదీస్తున్న సమయం. ఉమ్మడి పాలనలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టుకొని తెలంగాణను ఎ
heavy rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది.
Lightning | పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో పిడుగుపాటుకు పాడి ఆవులు మృతిచెందాయి. మండలంలోని కుక్కలగూడూర్లో శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగుల కూడిన భారీ వర్షం కురిసింది
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి రైతు మృతి చెందాడు. ఈ విషాదక సంఘటన రాయికల్ మండలం ఇటిక్యాలలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడ్డం �
Eluru | ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు (Eluru) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిడుగుపడింది. దీంతో నలుగురు కూలీలు
జోగులాంబ గద్వాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేరు వేరు చోట్ల పిడుగు పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గద్వాల మండలం బస్రచెరువు గ్రామంలో శశిధర్(14) అనే బాలుడు మృతి చెందాడు. అలాగే మల్దకల్ మండలం పావనంపల్లి