Lightning | ఉత్తరప్రదేశ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. బుధవారం పిడుగుపాటు వల్ల 14 మంది మృతిచెందారని
Lightning | బీహార్లో పిగుడుపాటుకు 16 మంది బలయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్దఎత్తున పిడుగులు (Lightning) పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే పిడుగుపాటుతో 1
పాట్నా : బిహార్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. బిహార్లో పిడుగులకు 17 మంది దుర్మరణం చెందారు. ఆయా ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్�
Toddy tapper | చిట్యాల మండలంలో విషాదం చోటుసుకుంది. మండలంలోని వెలిమినేడులో పిడుగుపాటుకు గీతకార్మికుడు (Toddy tapper) మృతిచెందాడు. గ్రామానికి చెందిన అంతటి శివకుమార్
Lightning | ఉట్కూర్ మండలంలో పిడుగుపాటుకు (Lightning) రెండు కాడెద్దులు మృతి చెందాయి. మండలంలోని మగ్ధుoపూర్ గ్రామానికి చెందిన పెంటమీది పటేలప్పకు రెండు ఎద్దులు ఉన్నాయి. కాడెద్దులను
రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మామిడిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంపై పిడుగు పడింది. ఐదుగురు రైతులు ఈ పిడుగు పాటుకు గురయ్యారు. దీంతో వీరిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి వైద్యం అంద�
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న హైమాస్ట్లైట్స్తో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారుతోందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలోని
పిడుగుపాటు| దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. గత 24 గంటల్లో వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, ఈస్ బర్ద్వాన్ జి�
సెల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. పిడుగుపడి ఒకరి మృతి | మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన సమయంలో పిడుగుపడడంతో 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు మైనర్లకు గాయాలయ్యాయి.