మహబూబాబాద్, ఏప్రిల్ 20 : రాష్ట్రంలో కరోనా సెకం డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాత్రి వేళ కర్ప్యూ విధిస్తున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరక�
తొర్రూరు, ఏప్రిల్ 20 : దంచికొడుతున్న ఎండలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణ ప్రాంగణాలు (బస్టాండ్) లేని ప్రాంతాల్లో బస్సులను బస్ షెల్టర్గా ఏర్పాటు చేస్తున
కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుగ్రేటర్ కమిషనర్ సత్పతితో కలిసి మీడియా సెంటర్ల ప్రారంభంహన్మకొండ, ఏఫ్రిల్ 16: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అ�
ప్రైవేట్ దవాఖానలో ఇప్పటికే రూ.లక్షన్నర ఖర్చుఇంటివైపు కూడా చూడని గ్రామస్తులుస్టేషన్ఘన్పూర్, ఏప్రిల్ 16 : మండలంలోని ఓ గ్రామంలో కుటుంబానికి మొత్తానికి కరోనా సోకింది. చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానలో చే
వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 15 : వేగంగా విస్తరిస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగం గా కరోనా వైద్యసేవలు అం దించడానికి ప్రైవేట్ దవాఖానలకు అనుమతులు మం జూరు చేసింది. దీం
జడ్చర్ల| జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. కావేరమ్మపేటలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్, కావెరమ్మపేట ను�
వరంగల్, ఏప్రిల్ 12: వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ప్రగతి పథంలో వరంగల్ మహానగరం’ సావనీర్ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 నుంచి 202
భీమదేవరపల్లి, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరావుఫూలే జయంతి వేడుకలను జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతిని
మహబూబాబాద్ : కీట్స్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు డిజిటల్ సర్వేపై శిక్షణ ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ సౌజన్యం�
బ్యాంకు రుణం రికవరీ విషయంలో నిక్కచ్చిగా ఉండాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపీఏసీఎస్ల చైర్మన్లకు చెక్కుల పంపిణీసుబేదారి, ఏప్రిల్ 10 : ప్రతి సహకార సంఘా న్ని లాభాల్లోకి తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీరాజ
డీఆర్డీఏ ఏపీడీ వసుమతిశాయంపేట, ఏప్రిల్ 10: గ్రామాల్లో నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని డీఆర్డీఏ ఏపీడీ వసుమతి అన్నారు. మండలంలోని ఆరెపల్లి శివారులో ఏర్పాటు చేసిన శాయంపేట నర్సరీని ఏపీడీ శనివారం సందర్శి
నల్లబెల్లి, ఏప్రిల్ 9 : మండలంలోని బొల్లోనిపల్లి గ్రామంలో రెండేళ్లకోసారి నిర్వహించే బద్ధిపోచమ్మ బోనాల జాతర శుక్రవారం కనులపండువగా జరిగింది. గ్రామం నుంచి ఉదయం ఆరు గంటలకు సుమారు వెయ్యిమంది మహిళలు నెత్తిన బ