రోజుల వ్యవధిలోనే మృతి చెందుతున్న వైనం కరోనా బారిన పడి ఒకే ఇంట్లో ముగ్గురి మృతి మరో ఇంట్లో ఇద్దరు.. ఇంకో ఇంట్లో తల్లి మృతి.. చావుబతుకుల మధ్య తండ్రి శోక సముద్రంలో కుటుంబాలు కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభ�
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధ్యానం రహదారులపై విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు లేచిపోయిన ఇండ్ల పై కప్పులు తొర్రూరు/ నర్సింహులపేట/ దంతాలపల్లి/ నెల్లికుదు రు/ కు
రైతన్నను నిండా ముంచిన చెడగొట్టు వాన కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం వేర్వేరు చోట్ల పిడుగుపడి ముగ్గురు రైతుల మృతి పెద్ద సంఖ్యలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి జ�
వర్ధన్నపేట, మే 10 : కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని డీఎంహెచ్వో చల్లా మధుసూదన్ అన్నారు. మండల కేంద్రంలోని సీహెచ్సీలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్�
2019-20 సంవత్సరంలో రూ.1.33కోట్లు పంపిణీజిల్లాలో 2,375 మంది ఎస్సీ విద్యార్థులకు లబ్ధి31వ తేదీ వరకు స్కాలర్షిప్ గడువు పొడిగింపుభూపాలపల్లి రూరల్, మే 9: కరోనా సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి
పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితపరకాల, మే 9: కరోనా రెండో వేవ్ విజృంభిస్తున్నందున పట్టణ ప్రజలు నిబంధనలు పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ కోరారు. ఈ సందర్భంగా ఆదివారం చైర్పర్�
ఐదు రెమ్డెసివర్ ఇంజక్షన్లతో పట్టుబడిన ముఠా సభ్యులునిందితులంతా ప్రైవేట్ దవాఖానల టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులుహన్మకొండ సిటీ, మే 8 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మెడికల్ ఉద్యోగులు ఓ మాఫియాగా మారి, మార్కెట�
శాయంపేట, మే 7 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ సోకకుడా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. శుక్రవారం శాయంపేట పీహెచ్స�
ఖానాపురం, మే 7: మండలంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యం లో ప్రజలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం మం�
స్టేషన్ ఘన్పూర్, మే 6 : కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మండల ప్రత్యేకాధికారి నర్సయ్య సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ప్రభుత్వాసుపత్రితో ప�
కొడకండ్ల మే 6: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. �