ఖానాపురం, మే 7: మండలంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యం లో ప్రజలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం మం�
స్టేషన్ ఘన్పూర్, మే 6 : కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మండల ప్రత్యేకాధికారి నర్సయ్య సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ప్రభుత్వాసుపత్రితో ప�
కొడకండ్ల మే 6: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. �
కొవిడ్ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ నిర్ణయంబిల్ రీడింగ్ కోసం ప్రత్యేక యాప్క్లిక్ చేస్తే ఫోన్కు ఎస్ఎంఎస్ రూపంలో బిల్లుఆన్లైన్లోనే చెల్లించే అవకాశంవరంగల్ సబర్బన్, మే 5 : ప్రస్తుతం కరోనా విలయతాండ�
‘పల్లె ప్రగతి’కి తోడ్పాటుపుట్టిన ఊరికి రూ.20.50కోట్లుమరో రూ.10 కోట్ల ఖర్చుకు ప్రణాళికయువకులు, కార్మికులకు తన కంపెనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలుబీటీరోడ్లు, బ్రిడ్జి నిర్మాణంతో తీరిన ప్రజల కష్టాలుఆదర్శంగా నిలి�
మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలిమండలకేంద్రంలో ఐసొలేషన్ కేంద్రంస్వచ్ఛంద లాక్డౌన్లు మంచిదే..డీఎంహెచ్వో చల్లా మధుసూదన్వర్ధన్నపేట, మే 3: కరోనా వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికార�
దరఖాస్తులన్నింటికీ దశల వారీగా మోక్షంఆరు జిల్లాల నుంచి 26,298 అర్జీలుఈ ఏడాది రూ.11.65 కోట్లతో 1,265 యూనిట్లుకసరత్తు చేస్తున్న ఐటీడీఏ అధికారులుఏటూరునాగారం, మే 2 :ప్రభుత్వం గిరిజనులకు భరోసానిస్తోంది. వారి వ్యక్తిగత �
రూ.15.69 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనతీరనున్న రవాణా కష్టాలుకరీమాబాద్, మే 2: రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తున్నది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులకు మహర్దశ రానుంది. అందులో భ
కొవిడ్ బాధితులకు స్థానిక సీహెచ్సీలోనే వైద్యంఉద్యోగులు స్థానికంగానే నివాసం ఉండాలిదవాఖానలు శుభ్రంగా ఉంచాలిగార్ల, మే 1: ప్రభుత్వాధికారులు విధుల నిర్వహణలో నిర్ల క్ష్యం చేయొద్దని, స్థానికంగా నివాసాలు ఉం�
కేసముద్రం ఏప్రిల్ 30: ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వి నియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ దీకొండ వెంక న్న సూచించారు. మండలంలోని కల్వల గ్రామంలో శుక్రవా రం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభి�
దేవరుప్పుల, ఏప్రిల్ 29 : కరోనా తీవ్రత దృష్ట్యా గ్రామాల్లోనే ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి తెలిపారు. మండల కేంద్రంలో