దేవరుప్పుల, ఏప్రిల్8: మహిళా పొదుపు సంఘాల్లోని సభ్యులంతా ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశలో వారిని ప్రోత్సహించేందుకు అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన డీపీఎం(నాన్ఫాం) బాశిక రాజేంద్�
చెన్నారావుపేట, ఏప్రిల్ 7: కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నివారణలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం కరోనా నియంత్రణపై కలెక్టరేట్లోని వీడియో �
మంత్రి కేటీఆర్కు చీఫ్విప్ దాస్యం వినతిహన్మకొండ, ఏప్రిల్ 6 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కార్మిక భవన్, మోడ్రన్ దోబీఘాట్, షాదీఖానా, ము న్నూరుకాపు భవన్ నిర్మాణానికి సహకరించాలని, అభివృద్ధి పనుల�
కొత్త తూము షెట్టర్ ఊడి 6 రోజులైనామరమ్మతులు చేపట్టని ఐబీ అధికారులువృథాగా పోతున్న సాగునీరుకోట్లాది రూపాయల నిధులు నీళ్ల పాలుఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులునర్సంపేట రూరల్, ఏప్రిల్ 5 : కాంట్రాక్ట�
ప్రాజెక్టులోకి తరలివస్తున్న గోదారమ్మరామప్ప చెరువు నుంచిఎత్తిపోతల ద్వారా నీటి రాకఇక్కడి నుంచి మాదన్నపేట, శనిగరం వైపు తరలింపుపాకాలవాగులో 15కిలోమీటర్ల పొడవునా పరవళ్లుసీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత�
జనగామ రూరల్, ఏప్రిల్ 4 : మండలంలోని పెంబర్తి గ్రామంలో రెండు రోజులుగా కొన సాగుతున్న దుర్గామాత ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి యాటలు, కోళ్లు బలిచ్చారు. మరికొందరు �
జనగామ చౌరస్తా, ఏప్రిల్ 4 : తైక్వాండో పోటీల్లో యువత రాణించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఒలింపిక్స్ క్రీడల్లో అర్హత సాధించాలని ఫిట్ ఇండియా ఫౌండేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ రాజమౌళి అన్�
భూపాలపల్లి, ఏప్రిల్ 3 : ఈపీ ఆపరేటర్(ట్రెయినీ) డ్రైవింగ్ ప్రొవిషియె న్సీ టెస్టు నిర్వహణపై శనివారం సా యంత్రం తన కార్యాలయంలో జీఎం నిరీక్షణ్రాజ్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మ�
మంగపేట, ఏప్రిల్ 3: మండలంలోని వాగొడ్డుగూడెం పంచాయతీ పరిధి లక్ష్మీనర్సాపురంలో ఆరు రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన నాగులమ్మ జాతర శనివారం దేవతల వన ప్రవేశంతో ముగిసిం ది. ఆయా ప్రాంతాల భక్తులు ఉదయం నుంచి ఆల య ప్�
మంత్రి సత్యవతి రాథోడ్మహబూబాబాద్, ఏప్రిల్ 2 : అవయవ దానంతో అమరత్వం సిద్ధిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మంత్రి నివాసంలో అవయవదాన సంఘ�