నాగులమ్మ, పగిడిద్దరాజుకు భక్తుల మొక్కులుమంగపేట, ఏప్రిల్ 2 : మండలంలోని లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ – పగిడిద్దరాజు కల్యాణం గురువారం రాత్రి కనులపండువగా జరిగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న జాతరలో ముఖ్యఘ�
నెల్లికుదురు, ఏప్రిల్ 1 : ఆడ జన్మ అత్యున్నతమైనదని, ఆడపిల్లలను రక్షించడం అందరి బాధ్యతని మండల ప్రత్యేకాధికారి బాలరాజు అన్నారు. ఐసీడీఎస్ సీడీపీవో హైమావతి ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో
మహబూబాబాద్, ఏప్రిల్ 1(నమ స్తే తెలంగాణ): మండలంలో అతిపెద్ద గ్రామమైన కంబాపల్లి ఒకప్పుడు ఎక్క డ చూసినా అపరిశుభ్రంగా ఉండే ది. పల్లెప్రగతి పనులతో దాని కథ మారిం ది. ప్రతి వీధిలో సీసీ రోడ్డు వేశారు. ప్రధాన రహదారి ప
జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అనినవ్రూ.8.22 కోట్ల మున్సిపల్ బడ్జెట్కు ఆమోదం.. తొర్రూరు, మార్చి 31 : తొర్రూరు మున్సిపల్ సమగ్ర అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం కృషి చేయాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ సూచి�
జిల్లా ఆయిల్ పామ్ పరిశీలన అధికారి సురేశ్ తొర్రూరు, మార్చి 31 : ఆయిల్ పామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్రాహకాలు అందిస్తున్నాయని జిల్లా ఆయిల్ పామ్ పరిశీలన అధికారి ఈ సురేశ్ అన్నారు. ఈ సందర�
మహబూబాబాద్, మార్చి 31 : కెనడాలో బాబు.. మహబూబాబాద్లోని అనాథాశ్రమాల్లో చిన్నారి పుట్టిన రోజు వేడుకలను అమ్మమ్మ-తాతయ్య, గుండా మధురెడ్డి-పుష్ప దంపతులు ఆత్మీయులైన ఆనాథల మధ్య ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ పట�
పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పాటుచీఫ్ విప్ వినయ్భాస్కర్ ప్రయత్నంమంత్రి కేటీఆర్కు ప్రత్యేకంగా విజ్ఞప్తిహైదరాబాద్ తరహా కేటాయించాలని లేఖవరంగల్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చారి త్రక వరంగల�
వేల ఏళ్ల క్రితం ఇళ్లారా గుండు కింద నివాసంఅనేక చారిత్రక విశేషాల నిలయంవెలుగులోకి తెచ్చిన చరిత్ర పరిశోధకుడు రత్నాకర్రెడ్డిభీమదేవరపల్లి, మార్చి 29: భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువైన కొత్తకొండ, అతి పురాత�
ఉచితంగా 57 రకాల పరీక్షలుప్రతి జిల్లా వైద్యశాలలో ఏర్పాటుపేద, మధ్యతరగతి ప్రజలకు వరంరూ.2.30 కోట్లతో అత్యాధునిక మిషన్లువచ్చే నెల నుంచి అందుబాటులోకి సేవలురోగులకు తప్పనున్న ‘ప్రైవేట్ ల్యాబ్’ తిప్పలుమహబూబా�
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుఘనంగా సురవరం 125వ జయంతి ఉత్సవాలుహన్మకొండ చౌరస్తా, మార్చి 28 : తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్�
తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ, మార్చి 28 : కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనకు టీఆర్ఎస్తో కలిసి వచ్చే సంఘా లు, పార్టీలతో కలిసి మరో ఉద్యమాన్ని చేపడు�