క్రైం న్యూస్ | మొక్కజొన్న చేనుకి రక్షణగా విద్యుత్ తీగ అమర్చాడు.
శనివారం సాయంత్రం మంగ్య నాయక్ అనే మరో రైతు గడ్డి కోయడానికి వెళ్లి విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Errabelli Dayaker Rao | అన్ని పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రు�
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీతపలుచోట్ల ఘనంగా జాతీయ క్రీడల దినోత్సవంకృష్ణకాలనీ/ ములుగుటౌన్/ ఏటూరునాగారం/ వెంకటాపూర్, ఆగస్టు 29: అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి దేశానికి ఖ్యాతిని త
నిర్ధారించిన అటవీ శాఖ అధికారులుఅడవిలోకి ఎవరూ వెళ్లొద్దని సూచనపులి కనిపిస్తే హాని తలపెట్టొద్దు : ఎఫ్ఆర్వో సృజనపెద్దపులి రాకతో అడవికి రక్షణములుగురూరల్, ఆగస్టు 29: ములుగు జిల్లా జగ్గన్నగూడెం- దేవునిగుట్�
తక్కువ విత్తనాలతో ఎక్కువ దిగుబడి రైతులకు లాభాలు కురిపిస్తున్న ‘కదిరి లేపాక్షి -1812’ రకం పల్లి ఎకరాకు 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాగుపై ఆసక్తి చూపుతున్న అన్నదాతలు కేసముద్రం ఆగస్టు 26 : మూస పద్ధతిలో కాకుండా �
నిత్యం గ్రామాల్లో ఉంటూ సాగు సలహాలు సీఎం కేసీఆర్ చొరవతో ‘వ్యవసాయ విస్తరణ’లో కొత్త విప్లవం కేసముద్రం, ఆగస్టు 24 : తెలంగాణ ఏర్పడకముందు పరిమిత సంఖ్యంలో ఉన్న ఏఈవోలు కార్యాలయాలకే పరిమితమయ్యేవారు. రాష్ట్ర ఆవిర�
బచ్చన్నపేట, ఆగస్టు 23 : జాతీయ ఉపాధి హామీ పనులకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో విజయలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని నక్కవానిగూడెంలో ఉపాధి పథకంలో చేసిన పనుల రికార్డులను ఆమె �
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలుమంత్రి సత్యవతిరాథోడ్సీఎంఆర్ఎఫ్ నుంచి బాధితుడికి రూ. 4 లక్షల ఎల్వోసీ అందజేతమహబూబాబాద్ రూరల్, ఆగస్టు 23: సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలక�
మోదీ తెలంగాణకు చేసిందేమీలేదు24 గంటల కరంటు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిశంభునిపల్లిలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంకమలాపూర్, ఆగస్టు 22 : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ త
పాలకుర్తి, ఆగస్టు 21: శ్రావనమాసాన్ని పురస్కరించుకుని జంధాల(రాఖీ) పౌర్ణమి సందర్భంగా ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సామూహిక జంధ్యా ధారణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఓంకారేశ్వరస్వా
రికార్డుల నిర్వహణ అధ్వానంఅటెండెన్స్ యాప్ను వాడాల్సిందేఆస్తుల వివరాలను నివేదించాలిఐటీడీఏ ఉద్యోగుల సమావేశంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్యఏటూరునాగారం, ఆగస్టు 21: ఐటీడీఏలోని వివిధ శాఖల్లో కొనసాగుతున్న డెప్య
రూ.18 లక్షలు ఇచ్చిన బాధితుడు‘బాబా’ పేరుతో మోసంటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుమహబూబాబాద్, ఆగస్టు 21 : ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాంటూ టీవీలో వచ్చిన యాడ్ చూసి రూ.18లక్షలు సమర్పించుకున్నాడు పట్టణానికి చెంది�
మహబూబాబాద్, ఆగస్టు 21 : మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఓ వ్యక్తి టీవీ చానల్లో యాడ్ చూసి మోసపోయాడు. చాయ్, మిర్చి అమ్ముతూ పైసాపైసా కూడబెట్టి, చివరికి ఓ మాయగాడికి 18 లక్షలు సమర్పించుకున్నాడు. పట్టణంలోని మసీ�
రిజర్వాయర్లు, చెరువుల నిండా చేపపిల్లలుజిల్లాలో ఏటేటా పెరుగుతున్న మత్స్య సంపదఈ ఏడాది చేప పిల్లల పంపిణీ లక్ష్యం 2కోట్ల 89లక్షలుఇప్పటికే తొమ్మిది రిజర్వాయర్లు, 804 చెరువుల్లో 2కోట్ల 43లక్షలు విడుదల96 శాతం పంపిణ�
మంత్రి కిషన్ రెడ్డి | జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రానికి జన ఆశీర్వాద యాత్రకు విచ్చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నెల్లికుదురు మండల వైస్ ఎంపీపీ వెంకట్, దళిత సంఘాల నాయకులు అడ్డుకున్న