బయ్యారం, ఆగస్టు 11: ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రం గా ఉంచుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు సూచించారు. శుక్రవారం మండలంలోని వినోభనగర్ గ్రామంలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల�
వరల్డ్ కప్ -21కి రాష్ట్రం నుంచి ఏకైక ప్రాతినిధ్యం 6.5 పాయింట్లు సాధించి 44వ స్థానం బయ్యారం, ఆగస్టు 10: అతడో నిరుపేద విద్యార్థి.. చెస్లో రాణించాలనే పట్టుదల.. రాణిస్తాననే విశ్వాసం .. తల్లి తపన .. కోచ్ల కృషి .. అతడిని
కలెక్టర్ అభిలాషా అభినవ్మహబూబాబాద్, ఆగస్టు 7: క్యాన్సర్ బారిన పడ్డ వ యోవృద్ధులకు చికిత్స అందించడంతో పాటు మనోధై ర్యం కల్పించాలని వైద్యాధికారులకు కలెక్టర్ అభిలాషా అభినవ్ సూచించారు. శనివారం కలెక్టర్�
సీఎం కేసీఆర్ పిలుపుతో పట్టుదల పెరిగింది మూడేళ్ల దాకా సాగు రైతుకు ప్రభుత్వ ప్రోత్సాహం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపు 500 మంది రైతులతో అవగాహన సదస్సు తొర్రూరు, ఆగస్టు 6: వ్యవసాయరంగంలో విప్లవా త్మక మార�
తొర్రూరు/ హన్మకొండ చౌరస్తా, ఆగస్టు 6: ‘తెలంగాణ ఎట్లుండాలో కలలుగన్న జయశంకర్ సార్ గిప్పుడు బతికుంటే మస్తు సంబురపడేది.. ఆయన కోరుకున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ముందుకు నడుపుతున్నడు’ అని రాష్ట్ర �
ఒక్కరికి ఆపదొస్తే.. ఊరంతా అండగా.. ఎంతపెద్ద సమస్య అయినా గ్రామంలోనే పరిష్కారం ఇప్పటివరకు పోలీస్స్టేషన్ మెట్లెక్కని గిరిజనగూడెం పూర్తిగా మద్యపాన నిషేధం అమలు ఆదర్శంగా నిలుస్తున్న మొట్ల తిమ్మాపురం మహబూబా
యునెస్కో గుర్తింపు రావడానికి సీఎం కేసీఆర్ కృషిమాజీ ఎంపీ సీతారాంనాయక్మహబూబాబాద్, జూలై 30 : రామప్ప శిల్పకళా సౌందర్యానికి చిరునామా అని మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. శుక్రవారం మహబూ
మానుకోటలో మెడికల్, నర్సింగ్ కళాశాలల స్థలానికి హద్దుల గుర్తింపు ఎస్పీ కార్యాలయ సమీపంలో జాగ కేటాయింపు సర్వే పూర్తి చేసిన అధికారులు ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు మహబూబాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : మాన
చిన్నగూడూరు, జూలై 29: నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీడీవో సరస్వతి సూచించారు. గురువారం మండలంలోని పగిడిపల్లి గ్రామంలో నాటిన మొక్కలను, డంపింగ్ యార్డును పరిశీలించారు. పంచాయత�
డోర్నకల్, జూలై 29 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని వెన్నారంలో సీపీఎం కార్యక�
ఆదివారం సాయంత్రం 42 అడుగుల వద్ద ప్రవాహంఒకటి, రెండు ప్రమాద హెచ్చరికల ఉపసంహరణఊపిరి పీల్చుకున్న లోతట్టు ప్రాంత ప్రజలుభద్రాచలం, జూలై25: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంట గంటకు తగ్గుతున్నది. ఎగువ ప్రాంతాల్లో వర్�