ఒకరినొకరు సహకరించుకుని ముందుకు నడవాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరులో ఘనంగా దసరా వేడుకలుఆకట్టుకున్న రావణవధ తొర్రూరు, అక్టోబర్16 : చెడుపై మంచి విజయం సాధిస్తుందని, ఇందుకు సంకేతం దసరావేడుకలని రాష
డోర్నకల్, అక్టోబర్ 16: పెట్రో, నిత్యావసర సరుకుల ధరల పెంపునకు నిరసనగా మండల కేంద్రంలోని మసీద్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, మంత్రి అమిత్షా దిష్టి బొమ్మలను శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా స�
భక్తి శ్రద్ధలతో తొమ్మిదిరోజుల పాటు ప్రత్యేక పూజలుఘనంగా అమ్మవారి విగ్రహాలను ఊరేగించిన భక్తులుసమీపంలోని చెరువులో నిమజ్జనంమహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 16: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. జిల్లాలో అ
ఆలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి సమీక్షలో కలెక్టర్ శశాంక కురవి వీరభద్రుడి ఆలయంలో పూజలు కురవి, అక్టోబర్ 13: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామిని బుధవారం కలెక్టర్ శశాంక దర్శించుకున్నా
చిన్నగూడూరు, అక్టోబర్13: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మరిపెడ మండలంలోని బాల్యతండా, ఆర్లగడ్డ తండాకు చెందిన టీఆర
ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ | జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 70 వేల నగదు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రి సత్యవతి | ల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజికి అడ్డుపడే ప్రయత్నం చేస్తే వారు జిల్లా ద్రోహులుగా మిగిలిపోతారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన�
హరితహారం స్ఫూర్తితో ఇంట్లో మొక్కల పెంపకం నందనవనాలను తలపిస్తున్న నిలయాలు ఆహ్లాదంతోపాటు మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న గృహస్తులు బయ్యారం, అక్టోబర్ 11: ఇంట్లో రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే పచ్చని చెట్ల
నందనవనమైన నర్సింహులపేట ఊరంతా హరితకాంతులు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో పచ్చందాలు.. పోలీస్స్టేషన్ నిండా పండ్ల చెట్లు రోడ్లకిరువైపులా, ఖాళీప్రదేశాల్లో ఏపుగా పెరుగుతున్న మొక్కలు నర్సింహులపేట, అక్టోబ�
వినూత్న ఆలోచనలతో సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్న రూపిరెడ్డి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు సేంద్రియ పద్ధతి.. సాంకేతికతో అధిక దిగుబడులు నూతన వంగడాలపై రైతులకు అవగాహన.. అంతరపంటలకు అధిక ప్రాధాన్యం న�
ఉచితంగా రోగ నిర్ధారణ టెస్ట్లుఫలితాలిస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్స్ సెంటర్ఏరియా దవాఖానలో ఏర్పాటుమెసేజ్ రూపంలో రిపోర్టుసేవలను వినియోగించుకున్న 26,472 మందిఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలుమహబూబాబాద్
మహబూబాబాద్, అక్టోబర్ 4 : తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను గౌరవించి ఏవిధంగా చీరలు పంపిణీ చేస్తోందో, అదే విధంగా ఆడపిల్లలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ కే.శశాంక అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సీడబ�
నయీంనగర్, అక్టోబర్ 4: వ్యాక్సిన్తోనే రక్షణ అని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నా రు. ఆరోగ్య కేంద్రంలో సోమవారం వ్యాక్సినేషన్ను ప్రారంభించి మాట్లాడారు. వ్యాక్సిన్ తో పాటు స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని అ�