ఏటా ‘ఇన్స్పైర్ మనక్’ ద్వారా అవకాశం మంచి ప్రాజెక్టులకు బహుమతులు జిల్లాస్థాయిలో ఎంపికైతే రూ.10వేల ప్రోత్సాహం 2021-22కు ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అక్టోబర్ 15 వరకు గడువు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రత�
మంత్రి సత్యవతి | సైదాబాద్ కాలనీలో చిన్నారి చైత్రపై లైంగికదాడి చేసి, హత్య చేయడం దారుణమని, అత్యంత దురదృష్టమనీ గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి | తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ పని చేస్తున్నట్లుగా దేశంలోనే మరెవరు చేయడం లేదని గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
క్రైం న్యూస్ | మొక్కజొన్న చేనుకి రక్షణగా విద్యుత్ తీగ అమర్చాడు.
శనివారం సాయంత్రం మంగ్య నాయక్ అనే మరో రైతు గడ్డి కోయడానికి వెళ్లి విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Errabelli Dayaker Rao | అన్ని పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రు�
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీతపలుచోట్ల ఘనంగా జాతీయ క్రీడల దినోత్సవంకృష్ణకాలనీ/ ములుగుటౌన్/ ఏటూరునాగారం/ వెంకటాపూర్, ఆగస్టు 29: అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి దేశానికి ఖ్యాతిని త
నిర్ధారించిన అటవీ శాఖ అధికారులుఅడవిలోకి ఎవరూ వెళ్లొద్దని సూచనపులి కనిపిస్తే హాని తలపెట్టొద్దు : ఎఫ్ఆర్వో సృజనపెద్దపులి రాకతో అడవికి రక్షణములుగురూరల్, ఆగస్టు 29: ములుగు జిల్లా జగ్గన్నగూడెం- దేవునిగుట్�
తక్కువ విత్తనాలతో ఎక్కువ దిగుబడి రైతులకు లాభాలు కురిపిస్తున్న ‘కదిరి లేపాక్షి -1812’ రకం పల్లి ఎకరాకు 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాగుపై ఆసక్తి చూపుతున్న అన్నదాతలు కేసముద్రం ఆగస్టు 26 : మూస పద్ధతిలో కాకుండా �
నిత్యం గ్రామాల్లో ఉంటూ సాగు సలహాలు సీఎం కేసీఆర్ చొరవతో ‘వ్యవసాయ విస్తరణ’లో కొత్త విప్లవం కేసముద్రం, ఆగస్టు 24 : తెలంగాణ ఏర్పడకముందు పరిమిత సంఖ్యంలో ఉన్న ఏఈవోలు కార్యాలయాలకే పరిమితమయ్యేవారు. రాష్ట్ర ఆవిర�
బచ్చన్నపేట, ఆగస్టు 23 : జాతీయ ఉపాధి హామీ పనులకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో విజయలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని నక్కవానిగూడెంలో ఉపాధి పథకంలో చేసిన పనుల రికార్డులను ఆమె �
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలుమంత్రి సత్యవతిరాథోడ్సీఎంఆర్ఎఫ్ నుంచి బాధితుడికి రూ. 4 లక్షల ఎల్వోసీ అందజేతమహబూబాబాద్ రూరల్, ఆగస్టు 23: సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలక�