journalists died | మధ్యప్రదేశ్ విదిషలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జర్నలిస్టులు దుర్మరణం చెందారు. సలామత్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో భోపాల్ - విదిషా రోడ్డులోని లంబాఖేడా (బర్ఖేడి)లో సోమవారం అర్ధరాత్రి
Cheetahs | ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాలను క్రమంగా పెద్ద ఎన్క్లోజర్లోకి వదిలేస్తున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్లోని
‘యాసంగి సీజన్కు కావాల్సిన యూరియా, డీఏపీతో సహా ముఖ్యమైన ఎరువులు సమృద్ధిగానే ఉన్నాయి. రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా వాటిని పంపుతున్నాం’.. గతవారం ఎరువుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రకటన అబద్ధమని తేలిపోయింది.
మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జిల్లా వైద్య అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు.
Rahul Gandhi | కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తూ ఓ లేఖ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి.. ఓ వ్యక్తిని అదుపులోక
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతున్నది. త్వరలో మధ్యప్రదేశ్లో ప్రవేశించనున్నది. యాత్ర మధ్యప్రదేశ్లో ప్రవేశించిన అనంతరం పేలుళ్లు జరిపి.. రాహుల్ను చ�
అక్కడకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మనోజ్ చౌలా, ఇతర కాంగ్రెస్ నేతలు ఎరువుల గోడౌన్ షట్టర్ తెరిచారు. ఎరువుల బస్తాలు తీసుకెళ్లాలని రైతులకు చెప్పారు. దీంతో రైతులు అందినకాడికి యూరియా బస్తాలను లూటీ చేశారు.
Cheetahs | నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను లార్జర్ ఎన్క్లోజర్లోకి వదిలే ప్రక్రియను అధికారులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు మగ చీతాలను క్వారంటైన్ నుంచి బయటకు పంపించారు. లార్జర్ ఎన్�
cheetahs | ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన చితాలను లార్జర్ ఎన్క్లోజర్లోకి వదిలే ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 17న నమీబియా నుంచి ఎనిమిది చీతాలను