వెజ్ బిరియానీ ఆర్డర్ చేసిన ఓ వెజిటేరియన్కు ఊహించని షాక్ తగిలింది. తాను ఆర్డర్ చేసిన వెజ్ బిరియానీలో బొక్కలు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. సదరు రెస్టారెంట్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. �
మధ్యప్రదేశ్లో వచ్చే ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్లో తిరుగుబావుటా ఎగురవేయించి అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది.
Madhya Pradesh | విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ వ్యక్తితో గొడవ పడ్డ కానిస్టేబుల్.. అనంతరం బట్టలు విప్పేసి హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ను ఉ
సైకిల్ మెకానిక్ సాదిక్ హుస్సేన్ మూడో కుమార్తె తబస్సుమ్ హుస్సేన్ విద్యలో ఉన్నతంగా రాణించింది. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.45 లక్షల గ్రాంట్ ఇచ్చింది.
Pathan Controversy | బాలీవుడ్ బాద్షా సినిమా పఠాన్ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్నది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోణె జంటగా నటించిన చిత్రంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇప్పటికే హిందూ సంఘాలు ‘ప�
Rudra Veena | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కళాకారుల బృందం ఐదు టన్నుల బరువున్న స్క్రాప్, చెత్త ఉపయోగించి ‘రుద్ర వీణ’ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ వీణ 28 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో దీన్�
Viral News | మధ్యప్రదేశ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నాలుగు కాళ్లు కలిగిన పాపకు జన్మనిచ్చింది. గ్వాలియర్ (Gwalior) జిల్లా సికందర్ కాంపూ (Sikandar kampoo) ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహ (Aarti Kushwaha) పురుటి నొప్పులతో బుధవా
Raja Pateria | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం పన్నా జిల్లా
Raja Pateria | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పన్నా జిల్లా పొవైలో కార్యకర్తల సమావేశంలో ఆయన �
పూర్వకాలం నుంచి గొంగడి వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతున్నది. మేడిన్ తెలంగాణగా ముద్రపడ్డ ఈ వస్త్రం, ఆది నుంచీ ప్రత్యేకంగా నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో కంబలిగా పిలువబడింది. ఇది ఎండాకాలం కప్పుకుంటే చల్లద�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా మాండవి గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఎనిమిదేండ్ల బాలుడు మృతిచెందాడు.
‘దేశంలోని సగానికి పైగా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నాం. ప్రతీ ఇద్దరు భారతీయుల్లో ఒకరి మద్దతు మాకే ఉన్నది’ అంటూ పొద్దున లేచింది మొదలు.. బీజేపీ నేతలు గప్పాలు కొట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది.