బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన విద్యార్థినికి ఘోర అవమానం జరిగింది. ఆమె మెడలో చెప్పుల దండవేసి హాస్టల్ క్యాంపస్ చుట్టూ ఊరేగించారు. బేతు ల్ జిల్లాలోని దమ్జీపురా గ్రామంలో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆ�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కోసం బస్ స్టాప్లో వేచి చూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పది మంది తీవ్రంగా గాయపడ్
Road Accident | రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న వారికిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో చోటు చేసుకున్నది. రత్�
Jabalpur | ఓ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అంతా వాహనాలను నిలిపి తమ వంతుకోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ బస్సు వచ్చింది. ముందున్న వాహనాలను ఢీకొడుతూ కూడలి మధ్యలోకి
Viral Video | జబల్పూర్కు చెందిన ఓ విద్యార్థి భోపాల్లో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో నగరంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు పిలవకపోయినా వెళ్లాడు. అక్కడ ఉచితంగా పెళ్లి విందు చేశాడు. యువకుడిని గుర్తించిన పెళ్లివా
journalists died | మధ్యప్రదేశ్ విదిషలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జర్నలిస్టులు దుర్మరణం చెందారు. సలామత్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో భోపాల్ - విదిషా రోడ్డులోని లంబాఖేడా (బర్ఖేడి)లో సోమవారం అర్ధరాత్రి
Cheetahs | ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాలను క్రమంగా పెద్ద ఎన్క్లోజర్లోకి వదిలేస్తున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్లోని
‘యాసంగి సీజన్కు కావాల్సిన యూరియా, డీఏపీతో సహా ముఖ్యమైన ఎరువులు సమృద్ధిగానే ఉన్నాయి. రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా వాటిని పంపుతున్నాం’.. గతవారం ఎరువుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రకటన అబద్ధమని తేలిపోయింది.
మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జిల్లా వైద్య అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు.