మధ్యప్రదేశ్లోని భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ప్రత్యేకంగా ‘ఫిదాయీ’ అనే ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తున్నట్టు �
నిజంగా స్వర్గనరకాలు ఉంటే.. స్వర్గంలో దేవకాంతలే కనుక నివసిస్తుంటే.. వాళ్లు తప్పక చేనేతలే ధరిస్తుంటారు. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలిచినట్ట్టు.. నేత చీరలకు ‘ఏంజెల్స్ ఓన్ శారీస్'గా అధికార ముద్ర వేయా�
Madhya Pradesh | భోపాల్ : అంబులెన్స్కు డబ్బులు చెల్లించే స్తోమత లేక ఓ తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్లో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించిన ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే మరొకటి �
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో సోమవారం వివిధ రాష్ర్టాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ను కలిసి సమాలోచనలు జరిపిన వారిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర�
తరతరాలుగా అడవి తల్లినే నమ్ముకొని బతుకుతున్న మధ్యప్రదేశ్లోని అన్యంపుణ్యం తెలియని ఆదివాసీ బిడ్డలు ఇప్పుడు మరణ శయ్యపై కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అడవి బిడ్డలను.. ఆ అడవి నుంచే త
మధ్యప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేసే హేమ మీనా జీతం రూ.30 వేలు. అవినీతి ఆరోపణలపై భోపాల్ జిల్లా బిల్ఖిరియాలోని మీనా నివాసంతో పాటు మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించ�
Cheetah | మన దేశంలో వాతావరణం చీతాలకు అనుకూలం కాదని, అవి ఇక్కడ బతకలేవని పలువురు నిపుణులు ఎంత చెప్పినా ప్రధాని మోదీ వినలేదు. దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో ఉంచారు. క�
Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో మంగళవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. మరో 20 మందికిపైగా గాయపడ్డారు.
Anti-Terror Squad: మధ్యప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు హైదరాబాద్లో అయిదుగుర్ని అరెస్టు చేశారు. ఇదే కేసుతో లింకు ఉన్న 11 మందిని భోపాల్లో అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్, తెలంగాణ పోల
Woman Delivers Baby | పురిటి నొప్పులతో బాధపడిన ఒక మహిళ ప్రభుత్వ ఆసుపత్రి బయటే ప్రసవించింది (Woman Delivers Baby). వైద్యులు, సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ దుస్థితి నెలకొన్నది.
మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు ఆరుగురి ప్రాణాలు తీసాయి. గతంలో తమవారిని హతమార్చారన్న కక్షతో సామూహికంగా దాడి చేసి తుపాకులతో కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చ�
మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు ఆరుగురి ప్రాణాలు తీసాయి. గతంలో తమవారిని హతమార్చారన్న కక్షతో సామూహికంగా దాడి చేసి తుపాకులతో కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చ�