తెలంగాణ, మధ్యప్రదేశ్లోని హైపోథైరాయిడ్ రోగులకు అలర్ట్! రోగులు వినియోగించే ‘థైరోనామ్' ట్యాబ్లెట్ల విషయంలో ఫార్మా కంపెనీ అబ్బాట్ ఇండియా అలర్ట్ జారీ చేసింది.
Madhya Pradesh: ముగ్గురు అక్కాచెల్లెళ్లు శవమై తేలారు. ఆ పిల్లల తల్లి కూడా బావిలో దూకింది. కానీ ఆమె మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
Cheetah | చీతాలను ఉంచడానికి కునో జాతీయ పార్కుకు ప్రత్యామ్నాయంగా మరో ప్రదేశాన్ని ఎంపిక చేయాలని మధ్యప్రదేశ్ అటవీశాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Madhya Pradesh | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh)లో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆడపిల్లలకు పెండ్లి చేసే ఓ పథకం (marriage scheme) వివాదాస్పదమైంది. సామూహిక వివాహాలకు ముందు నూతన వధువులకు గర్భస్థ పరీక్షలు చేయడం కలకలం రేపింది. బీజేపీ ప్రభుత్వం �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ప్రాణహితపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెనతో దశాబ్దాల కల నెరవేరింది. రూ.65 కోట్లతో నిర్మించిన ఈ భారీ వారధి రెండేళ్
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) బాలాఘాట్ (Balaghat) జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్(Encounter) ఇద్దరు మహిళా మావోయిస్టులు (Maoists) మరణించారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ (Gwalior) జూలోకి కొత్త అతిథులు వచ్చారు. గ్వాలియర్లోని గాంధీ జూపార్క్లో (Gandhi Zoo) ఉన్న మీరా (Mira) అనే తెల్ల పులి (White tigress) మూడు కూనలకు (Three cubs) జన్మనిచ్చింది. దీంతో ఈ జూలో పులుల సంఖ్య పదికి చేరింద�
Madhya Pradesh | తన కూతురి ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ తండ్రి తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. కూతురి వైద్యం కోసం తన రక్తాన్ని అమ్ముకున్నాడు. ఒకట్రెండు సార్లు కాదు.. ఎన్నో సార్లు రక్తాన్ని అమ్ముకున్న ఆ తండ్రి.
రెండేండ్ల క్రితం కరోనాతో చనిపోయిన వ్యక్తి ఈ నెల 15న కుటుంబ సభ్యుల ముందు ప్రత్యక్షం కావడం అందరినీ షాక్కు గురిచేసింది. తిరిగొచ్చిన వ్యక్తి(కమలేశ్ పాటీదార్) బంధువు ముకేశ్ పాటీదార్ కథనం ప్రకారం.. మధ్యప్ర
Covid-19 | కరోనా (Covid-19) సెకండ్ వేవ్లో ఒక వ్యక్తి మరణించినట్లు వైద్యులు నిర్ధారించాడు. అప్పటి నిబంధనల ప్రకారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రెం�
దేశ ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ గురువారం అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మధ్యప్రదేశ్ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజల హక్కులు ప్రమ�
Sonu Sood | బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood).. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే. తాజాగా సోనూపై ఫ్యాన్స్ వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రోడ్డెక్కారు. గత 20 రోజులుగా సాగుతున్న వారి ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఆశా వర్కర్లు, ఉషా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా మహా ర్�
Dacoit | పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు ఆ పోలీస్ స్టేషన్కు చేరుకుని పరిశీలించారు. జనం దాడి చేసిన సమయంలో పోలీస్ స్టేషన్లో కేవలం నలుగురు సిబ్బంది �