ఏనుగులకు ఎలాంటి హానీ తలపెట్టకుండా వాటిని అడవుల్లోకి తరిమే పద్ధతులపై సరిహద్దు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని ఎన్జీవో సంస్థలను కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోరింది.
గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇద్దరు యవకులు బైక్పై వెళ్లే సమయంలో చలి నుంచి ఉపశమనం పొందేందుకు వినూత్న ఆలోచన చేశారు.
మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ బెదిరింపులకు దిగారు. బీజేపీలో చేరతారా? లేక మీ ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేయమంటారా? అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు..
ఇప్పటి వరకు మనం ఆదాయపు పన్ను, నీటి పన్ను, ఇంటి పన్ను వంటివి మాత్రమే చూసుంటాం. అయితే, మధ్యప్రదేశ్లో మాత్రం అధికారులు కొత్త పన్నును ప్రజలకు పరిచయం చేశారు. ఇకపై ఎవరైనా కుక్కలను పెంచుకుంటే ట్యాక్స్ విధించను
Hotel Razed In Madhya Pradesh మధ్యప్రదేశ్లో బీజేపీ నేత మిశ్రీ చాంద్ గుప్తాకు చెందిన హోటల్ను కూల్చివేశారు. డిసెంబర్ 22వ తేదీన జరిగిన జగదీశ్ యాదవ్ మర్డర్ కేసులో గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నుంచి సస్పెన�
ఈ ఏడాదిలో జరిగే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని, క�
కుల ధ్రువీకరణ పత్రం నకలు కావాలంటూ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సంబంధిత శాఖకు విజ్ఞప్తి చేశాడు. రికార్డులు లేవని సమాధానం వచ్చింది. ఎందుకు లేవని మళ్లీ ప
శ్రీరాముడిని, హనుమంతుడిని పూజించడానికి కేవలం బీజేపీకి మాత్రమే కాపీరైట్ లేదని ఆ పార్టీ కీలక నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత కమల్నాథ్ హనుమంతుడి ఆలయ నిర్
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ మరో ఘనత సాధించిందని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం 2 వేల మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా.. ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల ప�