Viral News | మధ్యప్రదేశ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ నాలుగు కాళ్లు కలిగిన పాపకు జన్మనిచ్చింది. గ్వాలియర్ (Gwalior) జిల్లా సికందర్ కాంపూ (Sikandar kampoo) ప్రాంతానికి చెందిన ఆర్తి కుష్వాహ (Aarti Kushwaha) పురుటి నొప్పులతో బుధవా
Raja Pateria | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం పన్నా జిల్లా
Raja Pateria | మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పన్నా జిల్లా పొవైలో కార్యకర్తల సమావేశంలో ఆయన �
పూర్వకాలం నుంచి గొంగడి వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతున్నది. మేడిన్ తెలంగాణగా ముద్రపడ్డ ఈ వస్త్రం, ఆది నుంచీ ప్రత్యేకంగా నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో కంబలిగా పిలువబడింది. ఇది ఎండాకాలం కప్పుకుంటే చల్లద�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా మాండవి గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఎనిమిదేండ్ల బాలుడు మృతిచెందాడు.
‘దేశంలోని సగానికి పైగా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నాం. ప్రతీ ఇద్దరు భారతీయుల్లో ఒకరి మద్దతు మాకే ఉన్నది’ అంటూ పొద్దున లేచింది మొదలు.. బీజేపీ నేతలు గప్పాలు కొట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన విద్యార్థినికి ఘోర అవమానం జరిగింది. ఆమె మెడలో చెప్పుల దండవేసి హాస్టల్ క్యాంపస్ చుట్టూ ఊరేగించారు. బేతు ల్ జిల్లాలోని దమ్జీపురా గ్రామంలో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆ�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కోసం బస్ స్టాప్లో వేచి చూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ అతివేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పది మంది తీవ్రంగా గాయపడ్
Road Accident | రోడ్డు పక్కన బస్సు కోసం ఎదురుచూస్తున్న వారికిపై ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలవగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో చోటు చేసుకున్నది. రత్�
Jabalpur | ఓ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అంతా వాహనాలను నిలిపి తమ వంతుకోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ బస్సు వచ్చింది. ముందున్న వాహనాలను ఢీకొడుతూ కూడలి మధ్యలోకి
Viral Video | జబల్పూర్కు చెందిన ఓ విద్యార్థి భోపాల్లో ఎంబీఏ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో నగరంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు పిలవకపోయినా వెళ్లాడు. అక్కడ ఉచితంగా పెళ్లి విందు చేశాడు. యువకుడిని గుర్తించిన పెళ్లివా