పోలీస్ ఇన్స్పెక్టర్ అభినవ్ రాయ్, ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిపై పంచ్లు ఇచ్చాడు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నప్పటికీ అతడ్ని కొట్టడం ఆపలేదు.
ళితబంధు పథకం దేశంలోనే సరికొత్త విప్లవమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. దళితుల అభ్యున్నతికి ఈ పథకం కొత్త దారులు చూపుతుందని చెప్పారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢనమ్మకాలకు ఓ మూడు నెలల చిన్నారి బలైంది. వ్యాధి తగ్గాలని చిన్నారి శరీరంపై 51 సార్లు ఇనుప రాడ్డుతో వాతలు పెట్టారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి మద్యపాన నిషేధానికి వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని నివారీ జిల్లాలో గల ఓ మద్యం దుకాణం ముందు ఆవులను కట్టేసి.. అక్కడికి వచ్చి పోయేవారికి ‘మద్యం కాదు.. ఆ
Madhya Pradesh | ఓ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే.. వారిద్దరూ రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతే కాదు.. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు.
ప్రకాష్ యాదవ్ అనే జర్నలిస్ట్ ఒక టీవీ ఛానెల్లో పని చేస్తున్నాడు. ఈ నెల 25న పొరుగున ఉన్న మనగావ్ నుంచి బైక్పై సొంత గ్రామమైన కోట్గావ్కు తిరిగి వస్తున్నాడు.
మధ్యప్రదేశ్లోని మొరెనా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. శిక్షణ, విన్యాసాలు చేస్తున్న సమయంలో మొరెనా సమీపంలో
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని వివిధ రాష్ర్టాల అధికారులు ప్రశంసించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం �
పంత్ త్వరగా కోలుకోవాలని టీం ఇండియా క్రికెటర్లు ప్రార్థించారు. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి.. పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.