ఇండోర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ఓ ప్రశ్నకు అధికారుల ఏకంగా 40,000 పేజీల్లో సమాధానం ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లను తీసుకెళ్లడానికి దరఖాస్తుదారుడు కారును తీసుకురాగా, కారు మొత్తం నిండిపోయింది.
చీతాలతో ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నాయి. ఇక్కడి వాతావరణంలో అవి మనుగడ సాగించలేవని తెలిసినా మంకుపట్టుతో తీసుకొచ్చి కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. దీంతో ఇప్పటికే చ
భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఆడ చీతా ‘నిర్భయ’ కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. దాని ఆచూకీ కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
‘లంచం సొమ్ము తిని తెగబలిసాడు’ అంటూ అవినీతి ఉద్యోగులను ఉద్దేశించి విమర్శలు చేయడం కద్దు. అయితే లంచం తీసుకుంటూ పట్టుబడిన ఒక ఉద్యోగి సాక్షాత్తు ఆ సొమ్మును నోట్లో వేసుకుని నమిలి మింగి అధికారులను నిశ్చేష్టు�
దళితులపై నేరాల్లో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని ఎన్సీఆర్బీ -2021 నివేదిక పేర్కొన్నది. దళితులపై దాడుల్లో 2020లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది.
Patwari Gajendra: మధ్యప్రదేశ్లో ఓ పట్వారి లంచం తీసుకున్న సొమ్మును మింగేశాడు. 500 నోట్లకు చెందిన 5వేల లంచాన్ని నమిలేశాడు. పోలీసుల్ని చూసిన అతను ఆ పని చేశాడు. కట్ని జిల్లాలో ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులోని చీతాలకు రేడియో కాలర్లు తొలగించినట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పశు వైద్యులు, నిపుణులు చీతాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస�
మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. 34ఏండ్ల వ్యక్తిని అర్ధనగ్నంగా మార్చి..చేతులు కట్టేసి..కొట్టడమేగాక, అతడి నోటితో నిందితుల బూట్లను ఎత్తించారు. రేవా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్ని ప
మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ ఆలయానికి చెందిన ముగ్గురు పూజారులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా పూజారి ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కేసు నమోదు చేయలేదని ఆవ
bizarre rule | పశువులు వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తే వాటి యజమానికి శిక్ష విధించేలా ఒక గ్రామ సర్పంచ్ నిర్ణయించారు. యజమాని చెంపపై ఐదు చెప్పు దెబ్బలు కొట్టడంతోపాటు రూ.500 జరిమానా విధించాలని తీర్మానం చేశారు.
Madhya Pradesh | మధ్యప్రదేశ్ ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గ్రూప్-2, గ్రూప్-4(పట్వారీ) ఉద్యోగ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పేందుకు ఆధారాలు లభ్య�
మధ్యప్రదేశ్లోని దాతియా జిల్లాలో దారుణం జరిగింది. 19 ఏండ్ల యువతిపై ఉన్నావో(యూపీ)కు చెందిన నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి చెల్లెలిపైనా లైంగికదాడికి ఒడిగట్టారు. మధ్యప్రదేశ్�