యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దేశవాళీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇరానీ కప్లో పరుగుల వరద పారిస్తున్న అతను సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ టోర్నమెంట్ ఒకే మ్యాచ్లో డబుల
భారత క్రికెట్ జట్టు వరుసగా మ్యాచ్లు ఆడుతున్నది. దీంతో టీమ్డిండియా (Team India)క్రికెటర్లు మ్యాచ్లు, ప్రాక్టీస్ అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే అప్పుడప్పుడు లభించే విరామాన్ని కుటుంబంతోనే, స్నేహితులతో�
Madhya Pradesh | మధ్యప్రదేశ్ ఇండోర్లోని బీఎం ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్పై ఓ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. 80 శాతం కాలిన గాయాలతో ప్రిన్సిపాల్ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు�
Madhypradesh | మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సిద్ధి జిల్లాలోని (Sidhi District) రేవా-సాత్నా సరిహద్దుల్లో (Rewa-Satna border) వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు (Truck) అదుపుతప్పి ఆగి ఉన్న రెండు బస్సులను (Two buses) ఢీ
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కస్తూర్బా గాంధీ హాస్టల్కు చెందిన విద్యార్థినుల చేత హాస్టల్ సిబ్బంది చపాతీలు చేయించారు. ఈ ఘటనను ఎవరో రహస్యంగా వీడియో తీసి సోషల్ మ�
Earthquake | మధ్యప్రదేశ్లోని ఇండర్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఇండోర్కు 151 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం గుర్తించినట్లు నేషనల్
శనివారం మహా శివరాత్రి నేపథ్యంలో శివాలయంలోకి ప్రవేశించి పూజలు చేసేందుకు దళిత వర్గానికి చెందిన యువతులు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్�
దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియానుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కుకు వచ్చాయి
ఆదివారం అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని కొందరు వ్యక్తులు చర్చి వద్దకు వచ్చారు. కిటికీ తెరిచి లోనికి ప్రవేశించారు. లోపల ఉన్న కొన్ని వస్తువులకు నిప్పుపెట్టారు. మరి కొన్ని వస్తువులను ధ్వంసం చేశారు.
మధ్యప్రదేశ్లోని రైల్వే అధికారులు ఏకంగా హనుమంతుడికి నోటీసులు జారీచేశారు. ‘మీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.. వెంటనే ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటాం’ అంటూ అంజనీపుత్రునికి హుకుం జారీ చేశారు.