Recruitment Scam | ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏండ్లకేండ్లు ఎదురుచూశారు. చివరకు 2021లో సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. వేల మంది సంబురంగా దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూ కోసం రావాలంటూ 890 మందితో కూడిన మెరిట్ జాబితాను ప్రభుత్�
R Harikumar | భారత నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కుషాభౌ థాకరే హాల్లో కంబైన్డ్ కమాండర్స్ కార్ఫరెన్స్-2023 జరిగింది. సమావేశానికి వచ్చిన ఆయనకు కొవిడ�
Madhya Pradesh | భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం( Indore City )లోని శ్రీ రామ నవమి వేడుకల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు ఆలయ పరిసరాల్లో ఉన్న మెట్లబావి( Step Well ) స్ల�
Namibian cheetah | ప్రాజెక్ట్ చీతా (Project cheetah) లో భాగంగా నమీబియా (Namibia) నుంచి గతేడాది భారత్ (India)కు తీసుకొచ్చిన ఓ చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది (birth to 4 cubs).
నీటి పన్ను కట్టలేదని బర్రెను తీసుకెళ్లారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కార్పొరేషన్ అధికారులు. నగరంలో మున్సిపల్ అధికారులు పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో (Gwalior) భూమి కంపించింది.
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం ఓ శిక్షణ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్, మహిళా ట్రైనీ పైలట్ మరణించారని అధికారులు తెలిపారు. బాలాఘాట్ జిల్లాలోని నక్సలైట్ ప
Madhya Pradesh | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో మూడేళ్లకు కేవలం 21 మంది నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. అయితే ఒక్కో వ్యక్తి నియామకానికి ఏకంగా సుమారు రూ.80 లక్షలు చొప్పున మొత్తం రూ.16.74 కోట్లు ఖర్చు చేశా�
Trucks Collide | ముంబై వైపు వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో రోడ్డు డివైడర్ను దాటి పక్కనున్న లేన్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో రెండు లారీలను అది ఢీకొట్టింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు పండించిన పుచ్చకాయలకు పొరుగురాష్ర్టాలో పుల్ డిమాండ్ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 425 ఎకరాల్లో పచ్చకాయలు సాగు చేయగా, 8500 టన్నుల నుంచి 10,000 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశమున�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రెస్టాఫ్ ఇండియా జట్టు.. ఇరానీ కప్ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన పోరులో రెస్టాఫ్ ఇండియా 238 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్పై విజయం సాధించింది.