The Kerala Story | విడుదలకు ముందు నుంచే రాజకీయంగా తీవ్ర వివాదం రేపిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రం.. తాజాగా ఓ ప్రేమ జంట మధ్య చిచ్చు పెట్టింది.
Love Affair | భోపాల్ : ఓ పోలీసు కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రియురాలితో పాటు ఆమె తండ్రిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్లోని భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ప్రత్యేకంగా ‘ఫిదాయీ’ అనే ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తున్నట్టు �
నిజంగా స్వర్గనరకాలు ఉంటే.. స్వర్గంలో దేవకాంతలే కనుక నివసిస్తుంటే.. వాళ్లు తప్పక చేనేతలే ధరిస్తుంటారు. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలిచినట్ట్టు.. నేత చీరలకు ‘ఏంజెల్స్ ఓన్ శారీస్'గా అధికార ముద్ర వేయా�
Madhya Pradesh | భోపాల్ : అంబులెన్స్కు డబ్బులు చెల్లించే స్తోమత లేక ఓ తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్లో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించిన ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే మరొకటి �
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో సోమవారం వివిధ రాష్ర్టాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ను కలిసి సమాలోచనలు జరిపిన వారిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర�
తరతరాలుగా అడవి తల్లినే నమ్ముకొని బతుకుతున్న మధ్యప్రదేశ్లోని అన్యంపుణ్యం తెలియని ఆదివాసీ బిడ్డలు ఇప్పుడు మరణ శయ్యపై కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అడవి బిడ్డలను.. ఆ అడవి నుంచే త
మధ్యప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేసే హేమ మీనా జీతం రూ.30 వేలు. అవినీతి ఆరోపణలపై భోపాల్ జిల్లా బిల్ఖిరియాలోని మీనా నివాసంతో పాటు మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించ�
Cheetah | మన దేశంలో వాతావరణం చీతాలకు అనుకూలం కాదని, అవి ఇక్కడ బతకలేవని పలువురు నిపుణులు ఎంత చెప్పినా ప్రధాని మోదీ వినలేదు. దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో ఉంచారు. క�
Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో మంగళవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. మరో 20 మందికిపైగా గాయపడ్డారు.
Anti-Terror Squad: మధ్యప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు హైదరాబాద్లో అయిదుగుర్ని అరెస్టు చేశారు. ఇదే కేసుతో లింకు ఉన్న 11 మందిని భోపాల్లో అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్, తెలంగాణ పోల
Woman Delivers Baby | పురిటి నొప్పులతో బాధపడిన ఒక మహిళ ప్రభుత్వ ఆసుపత్రి బయటే ప్రసవించింది (Woman Delivers Baby). వైద్యులు, సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ దుస్థితి నెలకొన్నది.
మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో పడగవిప్పిన పాతకక్షలు ఆరుగురి ప్రాణాలు తీసాయి. గతంలో తమవారిని హతమార్చారన్న కక్షతో సామూహికంగా దాడి చేసి తుపాకులతో కాల్పులు జరపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చ�