Students Fire at Teacher | ‘టీచర్ ఎలా ఉన్నారు?’ అని పూర్వ విద్యార్థులు అడిగారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు (Students Fire at Teacher). అక్కడున్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓటమే లక్ష్యంగా బీహార్ రాజధాని పాట్నాలో (Patna) ప్రతిపక్షాల నాయకులు (Opposition Meeting) నేడు సమావేశం కానున్నారు. ఈనేపథ్యంలో విపక్ష మీటింగ్పై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చ
ప్రైవేట్ బస్సుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుండడాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. జాతీయ రహదారి-44 మీదుగా పదుల సంఖ్యలో బస్సులు న�
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వర క్షేత్ర పవిత్రతను దెబ్బ తీయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకొన్నది. మధ్యప్రదేశ్లోని మాంధాత పర్వతంపై ‘స్టాట్యూ ఆఫ్ వన్నెస్' (ఏకత్వ విగ్రహం) ఏర్పాటు పనుల
Young Couple killed | ప్రేమ పెళ్లిని సహించని యువతి కుటుంబ సభ్యులు దారుణానికి పాల్పడ్డారు. యువ జంటను (Couple killed) తుపాకీతో కాల్చి చంపారు. ఆపై మృతదేహాలకు రాళ్లు కట్టి మొసళ్లున్న నదిలో పడేశారు. మధ్యప్రదేశ్లోని మోరేనా జిల్లాల�
వినటానికి సినిమా కథలా ఉన్నా ఇది రియల్ స్టోరీ. తెలంగాణ సీఐడీ పోలీసులు ఛేదించిన పలు కేసుల్లో ఇది ఒకటి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అరెస్టయిన ఆ వృద్ధుడు క్రైమ్ నంబర్ 49/2005. రూ.4 కోట్లకు పైగా ప్రజల సొమ్మును మోస
దేశంలో ఆదివాసీలు, దళితులు, బహుజనులు ఇప్పటికీ పీడితులుగానే ఉన్నారు. ఉత్తర భారతంలో వీరు కనీస జీవన వసతులు లేకుండా వివక్షకు గురవుతున్నారు. ఈ దుస్థితి ఇంకెన్నాళ్లు? ఈ దేశం మార్పు కోరుకొంటున్నది. ఆ దిశగా బుద్ధి
CM KCR | 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కేంద్రంలోని ప్రభుత్వ పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి.. నిర్లక్ష్యంగానే కొనసాగుతోందని, దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని ముఖ్యమంత్ర
గత శనివారం బీజేపీ పాలిత గుజరాత్లో రెండేండ్ల చిన్నారి బోరు బావిలో పడి మరణించిన సంగతి మరువక ముందే అదే పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోనూ ఆ తరహా ఘటన జరిగింది.
మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్లోనూ బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టి�
BRS Party | భారత్ రాష్ట్ర సమితి పార్టీకి మధ్యప్రదేశ్లో ఆదరణ లభిస్తున్నది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరగా.. తాజాగా ప్రముఖ సామాజిక కార్యకర, వ్యాపమ్ స్కామ్ను వెలుగులోకి తీసుకువచ్చి దేశవ్యాప్త
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) సీహోర్ (Sehore) జిల్లాలో ఓ రెండున్నరేండ్ల చిన్నారి 300 అడుగుల లోతున్న బోరువావిలో పడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ముగవాళి (Mugavali) గ్రామానికి చెందిన శృష్టి కుశ్వాహా (Srishti Kushwaha) అనే బాలిక ఆడుకుంట�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ దళితుడి పెండ్లి వేడుకపై గ్రామంలోని కొంతమంది పెత్తందారులు రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి 50మందిపై కేసు నమోదు�