తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది.
Madhya Pradesh | త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి భయం పట్టుకొన్నట్టు కనిపిస్తున్నది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని, వచ్చే ఎ�
మధ్యప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకొనేందుకు బీజేపీ పడరాని పాట్లు పడుతున్నది. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ప్రజాగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఓటమి తప్పదని గ్రహించిన కమలం పార్టీ ఓటర్లన
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో రోడ్లు ఆధ్వానంగా మారాయి. రాజధాని భోపాల్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు వీటిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. �
Food Poisoning | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఓ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం (Food Poisoning) కారణంగా వారంతా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
ఉజ్జయిని ఘటనను మరువకముందే మధ్యప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకున్నది. ఓ మహిళను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులు, ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పంటపొలాల్లో పడేశార
మధ్యప్రదేశ్లోని మహా నగరంగా పేరొందిన ఉజ్జయినిలో ఇటీవల 12 ఏండ్ల లైంగిక దాడి బాధితురాలు అర్ధనగ్నంగా చిరిగిన బట్టలతో, గాయాలతో స్థానికుల ఇండ్ల తలుపులు తడుతూ, పిలుస్తూ తనను రక్షించాలని వేడుకుంది.
తన కుమారుడు ఇలాంటి పనిచేసాడన్నది నమ్మలేకపోతున్నానని, 12ఏండ్ల బాలికపై ఘాతుకానికి పాల్పడ్డ వాడికి బతికే హక్కు లేదని, నిందితుడికి మరణశిక్ష విధించాల్సిందేనని ఉజ్జయిని రేప్ కేసులో నిందితుడి తండ్రి రాజు సో�
ప్రసవం తర్వాత తల్లి పొత్తిళ్లలో అమ్మ ప్రేమను పొందాల్సిన పసిబిడ్డ రోడ్డు పక్కన ఉండే చెత్తబుట్టల్లో, చెట్ల గుట్టల్లో కనిపిస్తున్నది. ఎలుకలు, కుక్కలకు ఆహారం అవుతున్నది.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో బాలికపై లైంగికదాడి ఘటనలో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. కామాంధుల చేతిలో లైంగికదాడికి గురైన ఆ బాలిక సాయం కోసం వీధివీధి తిరిగినా ఎవరూ స్పందించలేదు. రక్తమోడుతున్నగాయాలు బాధపెడ�
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని సిటీలో ఓ 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ ఆటో డ్రైవర్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్ను రాకేశ�
మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకొన్నది. 12 ఏండ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బాధిత బాలిక అర్ధనగ్నంగా, తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధుల్లో ఇంటింటికీ తిరిగినా, స్థానికులు పట్టించుకున్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కమలనాధులు ఆశలు వదులుకున్నారని రాష్ట్ర మాజీ సీఎం, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాధ్ (Kamal Nath) పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ సోమవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ జాబితాలో ఉన్నారు.