మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయం ‘వల్లభ్ భవన్'లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో గుర్తించిన పారిశుధ్య కార్మికులు �
Massive fire | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకుంది. రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయంలో (State Secretariat) మంటలు చెలరేగాయి.
మధ్యప్రదేశ్లోని గుణలో ఓ శిక్షణ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ట్రైనీ మహిళా పైలట్కు గాయాలయ్యాయి. నీముచ్ నుంచి సాగర్కు వెళ్తుండగా శిక్షణ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది.
Man Dies By Suicide After Friend Killed | రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి మృతిని స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది.
విదర్భ, మధ్యప్రదేశ్ మధ్య రంజీ ట్రోఫీ సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో గెలుపు ఎవరదన్నది ఆసక్తికరంగా మారింది. విదర్భ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యఛేదనలో మధ్యప్
Ranji Trophy 2024 | రెండో సెమీస్ను మూడు రోజుల్లోనే ముగించి 48వ సారి ఫైనల్ చేరిన జట్టుగా ముంబై రికార్డులకెక్కగా.. అజింక్యా రహానే అండ్ కో. తో ఢీకొనే టీమ్పై ఆసక్తి నెలకొంది. విదర్భ - మధ్యప్రదేశ్లు ఫైనల్ రేసు కోసం హోర
Organ Transplantation: ఓ విద్యార్థి అయోధ్యకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలంగా దెబ్బలు తగలడంతో అతన్ని బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. అయితే అతనికి చెందిన కిడ్నీ, లివర్ను ఇద్దరు పేషెంట్లకు మార�
మధ్యప్రదేశ్లోని దిండోరిలో (Dindori) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరిలోని బంద్ఝర్ ప్రాంతంలో ఓ పికప్ వ్యాన్ (Pickup Vehicle) అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
Measles Outbreak | గత రెండు దశాబ్దాలుగా భారత్లో మీజిల్స్ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మీజిల్ కేసులు పెరిగాయి. మైహార్ జిల్లాలో మీజిల్స
Kamal Nath : కాషాయ పార్టీలో కమల్ నాథ్ చేరతారనే ప్రచారానికి తెరపడింది. రాహుల్ గాంధీ తమ నాయకుడని, ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ సీనియర్ నేత కమల�