Madhya Pradesh | కుమారుడి అరెస్ట్ ను అడ్డుకునేందుకు ఓ మహిళ పోలీసు కారు బ్యానెట్ పైకి ఎక్కేసింది. అనంతరం ఆ కారు అలాగే అరకిలోమీటరు దూరం వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ లో చోటు చేసుకుంది.
Sawan Month | ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రావణ మాసం ఆరంభమైంది. శ్రావణ మాసం తొలిరోజు కావడంతో ఇవాళ ఉదయం నుంచే ఆలయాల్లో అర్చకులు మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మధ్యప్రదేశ్లోని దామో పట్టణంలో ముస్లిం మహిళ ప్రిన్సిపాల్గా ఉన్న ఉన్నత పాఠశాల అది. పేదలు, మధ్యతరగతి పిల్లలు చదువుకొనే దాని పేరు గంగా జమున స్కూల్. గత విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఆ పాఠశాల 98.5
Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రేవా జిల్లాలో 40 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. హహిళ మృతదేహాన్ని భర్త రెండు రోజులపాటూ ఫ్రీజర్ లోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివార
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో తమకు భద్రత కరవైందని కొందరు నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేరగాళ్లతో వేగలేమని.. ఇండ్లు అమ్ముకొని వలస పోతామని వాపోతున్నారు.
Unnatural Sex: మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి.. ఆవుతో శృంగారం చేశాడు. ఆ ఘటనలో అతనిపై కేసు బుక్ చేశారు. ఆవుతో సెక్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. 24 గంటల్లో అతన్ని పట్టుకోనున్నట్లు ఆ రాష్ట్ర హోంశా�
నూతన ‘జాతీయ విద్యా విధానం’ (ఎన్ఈపీ)లో భాగంగా వీడీ సావర్కర్పై పాఠ్యాంశాల్ని మధ్యప్రదేశ్ స్కూల్ సిలబస్లో చేర్చుతున్నామని ఆ రాష్ట్ర విద్యా మంత్రి ఇందర్సింగ్ పార్మర్ ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష
భారతీయ రైల్వేలోని గ్రూప్- సిలో(లెవల్-1తో కలిపి) 2.74 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆ శాఖ వెల్లడించింది. జూన్ 2023 వరకు మొత్తం మంజూరైన పోస్టులు 9.82 లక్షలు కాగా, ఒక్క భద్రతా విభాగంలోనే 1.7 లక్షలకు పైగా ఖాళీలున్నట్�
Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని దతియా (Datia) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు నదిలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అనివార్యత పేరుతో దశాబ్దాలుగా దేశాన్ని దారి తప్పించిన నాయకత్వాలనే మళ్లీ, మళ్లీ ముందేసుకుంటున్న రాజకీయపార్టీలు, మహారాష్ట్ర జనం ఇస్తున్న సందేశాన్ని అర్థం చేసుకోవాలి.
ఉచితాల పేరుతో పన్నుల సొమ్మును పంచిపెట్టడం వల్ల పన్ను చెల్లింపుదారులు ఎంతో బాధపడుతున్నారు. పన్ను సొమ్మును సరైన విధానంలో ఖర్చుపెడితేనే వారు సంతోషంగా ఉంటారు’ అంటూ గత ఏడాది అక్టోబరు 23న ప్రధాని నరేంద్ర మోదీ